Home » UPA
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు
ఇటీవల ప్రవేశ బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ మొదలైంది. చర్చలో భాగంగా మొదటిరోజైన శనివారం పలు ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. ఈ మేరకు ఐటీఐఆర్( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)పై కేదరి కిశోర్, వివేకానంద్, శ్రీధర బాబు అడిగి�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొ�
ఓట్ల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.శుక్రవారం(మార్చి-29,2019)మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ…యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్�
ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.ముఖ్యంగా ఈసారి ఉ�
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్�
ఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాన్ని కార్నర్ చేశారు. బడ్జెట్
రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నప్పటికీ దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం(జనవరి 28,2019) హైదరాబాద్ లో అఖిల భారత రైతు సంఘాల సమ
సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు