Home » US embassy
తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా దేశంలో చదువుకునేందుకు 1,40,000 మంది భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్లు 2022వ సంవత్సరం అక్టోబర్ నుంచి 2023వ సంవత్సరం సెప్టెంబర్ మధ్య 1,40,000 స్టూడెంట్ వీసాలు జారీ చేసి ఆల్-టైమ్ రికార్డ�
అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మను పేర్చి ఆడి ..పాడి సందడి చేసారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
వీసా జారీకి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పలు కేటగిరీల వీసాల కోసం అభ్యర్థులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ నెలలో సాధారణ వ్యక్తి బీ1( వ్యాపారం), బీ2(పర్యాటకం) వీసా అపాయింట్మెంట్ల ప్రాసెసింగ�
ఉక్రెయిన్లోని అమెరికన్ పౌరులు ఆ దేశం విడిచి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో రష్యా తమ దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమైందని, ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందంటూ యూ�
ఇరాక్ ఉత్తర ప్రాంతం ఇర్బిల్లో అమెరికా కొత్తగా రాయబార కార్యాలయాన్ని నిర్మించింది. దాన్ని టార్గెట్ చేసుకునే మిసైల్ దాడులు జరిగాయి.