US President

    మోడీకి మాటిచ్చా.. భారత్ వస్తున్నా మిత్రమా!

    February 24, 2020 / 03:31 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లక్షల మంది ప్రజలతో ట్రంప్ ఫ్యామిలీకి స్వాగతం పలికేందుకు ఇండియా రోడ్ షో ఎదురుచూస్తోంది. తొలిసారి కుటుంబ సమేతంగా భారత్ కు వస్తున్న అమెరికా అధ్యక్షుడికి అహ్మదాబాద్ నగరం �

    కోటిమంది ప్రజలు స్వాగతం పలుకుతారని ట్రంప్ ఆశ..కానీ నిరాశ తప్పేలా లేదు ఎందుకంటే..

    February 21, 2020 / 07:31 AM IST

    భారత్ టూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో నాకు కోటిమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ నాకు హామీ ఇచ్చారు.

    ట్రంప్ 3 గంటల పర్యటనకు రాష్ట్రంలో రూ. 100 కోట్లు ఖర్చు!

    February 15, 2020 / 02:16 PM IST

    వచ్చేది ఎవరు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాకరాక ఇండియాకు వస్తున్నారు. ఏర్పాట్లు మాములుగా ఉంటే సరిపోదు కదా.. ఆయన హైప్రొఫైల్ కు తగ్గట్టుగా ఉండాలి.. అందులోనూ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కదా.. అందుకే రెడ్ కార్పెట్ రెడీ చేసింది గుజరాత్ రాష�

    భారత్‌కు ట్రంప్ వచ్చేది ఈ తేదీల్లోనే!

    February 11, 2020 / 04:09 AM IST

    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి 24-25) తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించనున్నట్టు వైట్ హౌస్ మంగళవారం (ఫిబ్రవరి 11, 2020) ఒక ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడు @realDonaldTrump & @FLOTUS ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఇండియాలో పర్

    టైమొచ్చింది: భారత్‌కు రానున్న ట్రంప్

    January 14, 2020 / 12:06 PM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్‌కు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. తొలి సారి భారత్‌ లో పర్యటించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నార్సీ వంటి వ్యవహారాలు ముగిసిన తర్వాత పర్యటన ఉండనుందట

    ట్రంప్ కామెంట్స్: అమెరికా టార్గెట్ యుద్ధం కాదు.. ఇరాన్‌ను వదిలేది లేదు

    January 8, 2020 / 04:38 PM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ పై దాడులు జరిపిన తర్వాత వైట్ హౌజ్ వేదికగా మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా శాంతిని కోరుకుంటుందని అలా అని ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదని తెలిపారు.  * ఇరాన్ దాడిలో ఏ ఒక్క యూఎస్

    ట్రంప్.. గాంధీని అవమానించాడంటోన్న ఒవైసీ

    September 25, 2019 / 12:50 PM IST

    ఏఐఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. పీఎం నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో భారత జాతిపిత మహాత్మగాంధీని అవమానించాడన్నారు. చదువురాని డొనాల్డ్ ట్రంప్ భారత చరిత్ర గురించి ఏమీ తెలియకుండానే స్పందించాడని అమ

    ట్రంప్ ని కలిసిన సునీల్ గవాస్కర్

    August 23, 2019 / 04:20 PM IST

    టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూయార్క్‌లోని ట్రంప్‌ బెడ్‌మినిస్టర్‌ గోల్ఫ్‌ కోర్స్‌లో ట్రంప్‌తో గావస్కర్‌ భేటీ అయ్యారు. ఓ ఛారిటీ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్�

10TV Telugu News