అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో రెండు రోజుల క్రితం కాల్పులు కలకలం జరిగిన ఘటనను మరవకముందే తాజాగా ఫ్లోరిడాలోనూ అటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో చోటుచేసుకున్న కాల్పుల్లో 10
అమెరికాలో కాల్పులు పరిపాటిగా మారాయి. వరుసగా కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
మరొక పోస్ట్లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్పై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్కు ట్యాంకులను అందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేసి యుద్ధాన్ని మరింత తీవ్ర చేయవద్దని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధ ట్యాంకు�
నేపాల్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని విమానం ప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
మరణించిన వారందరూ ఒకే కటుంబానికి చెందిన వారని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై ఉటా లెఫ్టినెంట్ గవర్నర్ డీడ్రే హెండర్సన్ ట్విటర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.
Nitin Gadkari: 2024 ముగిసే నాటికి భారతదేశంలోని రహదారి మౌలిక సదుపాయాలు అమెరికాతో సరిసమానంగా తయారవుతాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. శుక్రవారం దేశ రాజధానిలో నిర్వహించిన 95వ ఎఫ్ఐసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశార�
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపేందుకు తాను సన్నద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే, యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్ కు కూడా ఉంటే చర్చలు జరుపుత
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. మేరిలాండ్లో విద్యుత్ తీగలపై ఓ విమానం కుప్ప కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టీ20 వరల్డ్ కప్-2024 కోసం ఇప్పట్నుంచే ఐసీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చాలని ఐసీసీ భావిస్తోంది. దీని కోసం టోర్నీ ఫార్మాట్లో కొన్ని కీలక మార్పులు చేసింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పట్టుతప్పి కింద పడబోయారు. ఇండొనేషియాలోని బాలీలో జీ20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ఆయా దేశాల అధినేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాలీలోని తమన్ హుటాన్ రాయ అటవీ పార్కులో ఏర్