Home » usa
ముచ్చటగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు. కలిసి మెలిసి చక్కటి అనుబంధంతో ఉంటున్నారు. ఇది పెద్ద విషయం కాదు..విశేషం అంతకంటే కాదు. కానీ ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకేసారి గర్భవతులయ్యారు. అంతేకాదు ముగ్గురూ ఒకేసారి..ఒకేరోజు..ఒకే హాస్పిటల్లో ప్రసవించారు
ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. దీంతో ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. Online Class లకు హాజరయ్యే విదేశ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ట్రంప్ నిర
సరిహద్దు సమస్యపై చైనాతో వివివాదం కొనసాగుతున్న సమయంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి మరో 72 వేల Sig 716 అసాల్ట్ రైఫిల్స్కు ఆర్డర్ ఇవ్వాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది కాగా, ఇప్పటికే నార్తరన్ కమాండ్తో పాటు ఇతర ఆపరేషన్ ప్ర�
లిక్కర్ ఎక్కడ తయారవుతుంది? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న..ఫ్యాక్టరీలో తయారవుతుంది ఈ మాత్రం కూడా తెలీదా? అంటారు. కానీ ఓ మనిషి పొట్టలోనే మద్యం తయారు కావటం గురించి ఎప్పుడన్నా చూశారా?కనీసం విన్నారా? బహుశా కనీవినీ ఎరుగం కదూ..కానీ ఇది నిజంగా నిజం. మద్యాన్న
ఆన్లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�
చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్ ప్రస్తుతం మానవాళికి పెద్ద ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ మహమ్మారికి బలి అయిపోతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడిచేసే వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారికి
మరేతర బాహ్య శక్తి కన్నా చైనా నుంచే అమెరికా భవిష్యత్తుకు ఎక్కువ ముప్పు ఉందని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) డైరక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు. ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించడానికి ఏం చేయడానికైనా చైనా సిద్ధం�
కరోనావైరస్ సంక్షోభం మరియు వీసా సమస్యల కారణంగా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ సంస్ధ నడుంబిగించింది. ప్రత్యేక విమానంలో 200మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ విషయాన్�
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గ�
తమ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు పంపేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల్లో ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఆన్లైన్లో వ