Home » Uttar Pradesh News
బైఖేడా గ్రామానికి చెందిన సుందర్కు మీనా అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది.
దేశంలోని హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయం ద్వారాలు వచ్చే ఏడాది జనవరి నెలలో భక్తుల కోసం తెరచుకోనున్నాయి. జనవరి నెలలో రామాలయ ప్రతిష్ఠాపన వేడుకకు ముందు ఆదివారం అక్షత పూజతో ఆచారాలు ప్రారంభమయ్యాయి....
పాఠశాలలో ఆమె ప్రవర్తన కారణంగా, చాలా మంది ఆమెను అబ్బాయి అని పిలిచేవారట. అయితే ఆ పిలుపు తనకు నచ్చేదని అంటోంది సోనమ్. సోనమ్ ప్రకారం.. మొదటి నుంచి తనను తాను అమ్మాయిగా అంగీకరించలేదు
తన కోరిక తీర్చలేదని శివుడిపై కోపగించుకున్నాడు ఓయువకుడు. గుడిలో లింగాన్ని ఎత్తుకుపోయాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనం చేసిన తర్వాత..వృద్ధ దంపతులకు కాళ్లు మొక్కి..మరలా ఇచ్చేస్తాం అంటూ వెళ్లిపోయారు దొంగలు.