Uttar Pradesh

    సంచలన నిర్ణయం తీసుకున్న అఖిలేశ్‌ యాదవ్‌

    August 23, 2019 / 04:14 PM IST

    ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ సంచలన నిర్ణయాలను దూకుడుగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తమ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి, జిల్లా, యూత్‌వింగ్‌ విభాగాలు, ఇతర అనుబంధ సంస్థలు అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు �

    ఇంత నిర్లక్ష్యమా : ట్రాలీలో ఈవీఎంలు తరలింపు

    May 7, 2019 / 08:48 AM IST

    ఈవీఎంలపై ఎన్ని వివాదాలు తలెత్తుతున్నప్పటికీ ఈసీ అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంలకు ఎంతో భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది.  ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచి భద్రత కల్పించాలి. కానీ అధికారులు మాత్ర

    యూపీలో మార్పు ఇలా : ఆడాళ్లే షేవింగ్, కటింగ్ చేస్తారు

    May 1, 2019 / 03:11 PM IST

    అది 2014.. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇద్దరు ఆడపిల్లలు తండ్రి సెలూన్‌కు వెళ్తారు. తండ్రికి సాయం చేయడంతో పాటు షేవింగ్, హెయిర్ కట్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇంటిని ఆర్థికంగా వృద్ధి చేసుకోవాలని అదే పనిని కొనసాగించారు. స్కూల్‌కు వెళ్లి చదువుకు�

    ఏపీలో జరిగినట్టే యూపీలో జరిగింది : ఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి పడింది

    May 1, 2019 / 09:41 AM IST

    ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరుబాట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేశారు. ఏపీలో జరిగినట్టే మిగతా రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు  అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గుర్తుకి ఓ

    పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు: అఖిలేష్ భార్యకు షాక్

    April 29, 2019 / 09:39 AM IST

    లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ లో ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు. రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడి నుంచి సమాజ్వాది పార్టీ గెలుస్తున్నా…గడచిన 5 ఏళ్లలో నియోజక వర్గంలో ఏమి అభివృధ్ది జర�

    4వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధం

    April 28, 2019 / 10:33 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో  4వ దశ పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఇప్పటి వరకు 3దశల్లో పోలింగ్ పూర్తయింది. సోమవారం 29 ఏప్రిల్ 2019న  4వ దశలో 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ స్ధానాలకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజ

    మూడో దశ ఎన్నికల ప్రచారనికి నేటితో తెర : ఏప్రిల్ 23 న పోలింగ్

    April 21, 2019 / 06:07 AM IST

    ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్  23న పోలింగ్ నిర

    దారుణం : భర్త నల్లగా ఉన్నాడని కాల్చి చంపేసింది

    April 18, 2019 / 03:05 PM IST

    భార్య..భర్తలు క్షణికావేశంలో ఘోరాలకు పాల్పడుతున్నారు. భార్యలపై భర్తలు దారుణాలకు తెగబడుతుంటే ఓ భార్య..తన భర్తను సజీవంగా కాల్చి చంపేసింది. దీనికి కారణం తెలుసుకుంటే షాక్. నల్లగా ఉన్నాడనే కారణంతో చంపేసినట్లు మృతుడి సోదరుడు వెల్లడించాడు. ఈ విష�

    ఓటు వేయటం ప్రతీ ఒక్కరి బాధ్యత : రాజ్ బబ్బర్

    April 18, 2019 / 05:45 AM IST

    ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు..ఫతేపుర్ సిక్రి అభ్యర్థి రాజ్ బబ్బర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజావల్లభ్ జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్ లో రాజ్ బబ్బర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడు�

    ఆలుగడ్డ రైతుల ఆగ్రహం: బీజేపీకి అక్కడ కష్టమే

    April 15, 2019 / 07:18 AM IST

    ఎన్నికల వేళ రైతులు తమ డిమాండ్‌లను నెరవేర్చుకునేందుకు రోడ్లెక్కుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పసుపు రైతులు అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తిరుగుబాటు భావుటా ఎగరవేయగా.. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆలుగడ్డల రైతులు నిరసన భాట పట్టారు. రెండవ ఫేజ్‌లో జరగనున�

10TV Telugu News