Uttar Pradesh

    49 రోజులు, 4వేల కోట్లు : కుంభమేళాకు భారీ ఏర్పాట్లు

    January 13, 2019 / 07:51 AM IST

    లక్నో : ఉత్తరప్రదేశ్ లో కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 రోజులపాటు అర్ధ కుంభమేళా జరుగనుంది. యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం దీని కోసం 4 �

    టూమచ్: ట్రాన్సఫర్ లిస్ట్‌లో చనిపోయిన పోలీసు పేరు

    January 13, 2019 / 03:02 AM IST

    ఉత్తర్‌ ప్రదేశ్‌ లో పోలీసు బదిలీల జాబితాలో మృతి చెందిన పోలీసు అధికారి పేరు వచ్చింది.

    ఎస్పీ-బీఎస్పీ పొత్తు : మోడీ, కాంగ్రెస్‌కు నిద్రలేని రాత్రులే

    January 12, 2019 / 07:31 AM IST

    లక్నో: దేశంలోనే అతి పెద్ద, కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య పొత్తు పొడిచింది. ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. 80 లోక్‌సభ స్థానాల్లో చెరో 38 స

    ఈజీ ఎస్కేప్ : ఇక్కడి గొలుసులకు బరువెక్కువట అందుకే చోరీలు

    January 9, 2019 / 06:40 AM IST

    హైదరాబాద్ లోనే చైన్స్ స్నాచింగ్ ఎందుకు ఎక్కవవుతున్నాయో తెలుసా..ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు..పైగా ఇక్కడ మహిళలు వేసుకునే గొలుసుల బరువు ఎక్కువ అందుకే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వస్తుందని యూపీ నుండి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నామని పోలీసులక�

    యూపీలో : వరల్డ్ బిగ్గెస్ట్ టెంపరరీ సిటీ 

    January 8, 2019 / 10:40 AM IST

    ఉత్తరప్రదేశ్ : ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం (టెంపరరీ సిటీ) ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. దీనికి ప్రయాగ్ వేదికయ్యింది. యూపీలో జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం వేడుగ జరగనున్న క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని ని

    యూపీ కేబినెట్ : పోలీస్ స్టేషన్లలో ఆవులను కట్టేయండి..

    January 4, 2019 / 05:45 AM IST

    ఉత్తరప్రదేశ్‌ : ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ఆదేశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.  విపక్షాల విమర్శలకు తావిస్తున్నాయ్. తాజాగా ఆవుల సంరక్షణ కోసమంటూ గో కల్యాణ్ పేరిటసెస్ విధింపు ఇందుకు కారణంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో ఆవుల సంరక్షణ కోసం కొత్�

    గోవుల కోసం యోగి : ‘గో సంరక్షణ సెస్‌’ 

    January 2, 2019 / 09:32 AM IST

    గో సంరక్షణ అంటు జపం చేస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలోని  ఎక్సైజ్‌, ఇతర లాభదాయక కార్పొరేషన్ల నుంచి ప్రత్యేక సెస్‌ విధించాలని కేబినెట్�

10TV Telugu News