Home » Uttar Pradesh
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీలను ఫాలో అవుతోంది. రాహుల్ గాంధీ పోటీ అంటే యూపీలో అమేథీ అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ ఇప్పుడు రాహుల్ రెండు ప్రాంతాల నుండి పోటీకి దిగుతున్నారు. రాజకీయనాయకులు రెండ�
ప్రధాన ఆకర్షణగా నాగ సాధువులు ఇకో ఫ్రెండ్లీ బాబాలంటు కామెంట్స్ ఉత్తరప్రదేశ్ : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అర్థం కుంభమేళా అంగరంగ వైభోగంగా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ..ఆ
శవాల మధ్య జీవనం కుంభమేళాలో అఘోరాల ప్రత్యేకత జీవన శైలిలో ప్రత్యేకత ఉత్తరప్రదేశ్ : కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతుంటారు.. తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరమంతా బూడిద రాసుకుని, మనుషుల పుర్రెలను చేతపట్టుకున�
అత్యంత అద్భుతంగా సాగుతోన్న ప్రయాగ రాజ్ కుంభమేళా 2వ రోజు వేలాదిగా స్నానాలు ఆచరించిన సాధువులు తొలిసారి అఖాడా పేరుతో టెంట్లు ఏర్పాటు చేసిన హిజ్రాలు సాధువుల్లాగే స్నానాలు అచరించిన హిజ్రాలు ప్రయాగ రాజ్ : కుంభమేళా అత్యంత అద్భుతంగా సాగుతోంది.. రె�
మాజీ సీఎం మాయావతి పుట్టినరోజు కేక్ ను ఎగబడి మరీ తినేసారు.కట్ చేయకుండా కేక్ పై దాడి చేసిన కార్యకర్తలు అందినకాడి లాగేసుకుని మరీ తినేసారు.
ప్రయాగ్ రాజ్: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. తొలి రోజు ఆమె గంగానదిలో పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానమాచరించిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ లో పోస్టు చేస�
ప్రయాగ్రాజ్ : అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం… ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం… కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. ఉత్తరప్రదేశ్లోని ప్రయా�
ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో స్వీప్ చేస్తామని, ఎస్పీ, బీఎస్పీకి పరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గతంలో గెలిచిన 72 స్ధానాలను తిరిగి గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని కూటము�
హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ...గంగానదికీ సంబంధం ఏమిటి...
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తెరపైకి వస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరెండు పార్టీలకు దూరంగా ఉండేందుకు ఉత్తరాదిన ఉన్న ప్రధాన పార్టీలు నిర�