Home » Uttar Pradesh
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కవలల దారుణ హత్యపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కు పచ్చలారని కవలలు విగతజీవులుగా కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చ
ఢిల్లీ: పాకిస్థాన్ ఎంపీ శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. పుల్వామా దాడిలో భారత జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు పాకిస్థాన్ ఎంపీ రమేష్ కుమార్ వాంక్వాని హాజరయ్యారు. ప�
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో భారత భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఎవరూ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్ : అరుదైన నారింజ రంగు స్నేక్ యూపీలో ప్రత్యక్షమయ్యింది. 82 సంవత్సరాల తరువాత కనిపించిన ఈ కోరల్ కుక్రి భారతదేశంలోనే అరుదైన పాముగా గుర్తించబడింది. 1936లో దుద్వాలోనే తొలిసారి కనిపించిన ఈ సర్పం.. మళ్లీ ఇన్నేళ్లకు దుద్వా టైగర్ రిజర్వ్(
ఫైజాబాద్ : వివాదాస్పద రామజన్మ భూమి.. అయోధ్యలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన చేసేందుకు ద్వారాక పీఠాధిపతి శంకరాచార్యస్వామి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి తలపెట్టిన పాదయాత్ర స�
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది. ఫిబ్రవరి 20 తర్వాత ఎలాంటి బదిలీలు చేపట్టరాదన్న ఈసీ ఆదేశాలతో యూపీ ప్రభుత్వం ఆదివారం ఈ బదిలీలు చేపట్టింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున సీ�
ఢిల్లీ: భారతదేశం ప్రధానంగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడిన దేశం. రైతే దేశానికి వెన్నెముకలాంటివాడు. అందుకే ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని కోట్లాదిమంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019–20 మధ్యంతర బడ్జెట్లో ప్రక�
అలహాబాద్ : వ్యర్థ పదార్ధాలను వినియోగించుకుంటే పర్యావరణాన్ని పరిరక్షించటమేకాక..వన అవసరాలు కూడా తీరే విధంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా…వినూత్న ఆలోచన. చిన్నపాటి శ్రద్ధ. మనుష్యులు ఎక్కడుంటే అక్క చెత్త పేరుకుపోవటం సాధారణ విషయం. అలా ప�
బంధువు చనిపోయాడని వెళ్లి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఘటన ఇరు రాష్ట్రాలను కలచివేసింది. ఉత్తరాఖండ్ ఏడీజీ (శాంతి భద్రతలు) అశోక్ కుమార్ మాట్లాడుతూ.. హరిద్వార్ జిల్లా బలూపూర్ గ్ర�