Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి మహిళ హత్య చేసింది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన 20ఏళ్ల వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తం నగదు జమ కావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
మాధోపట్టి గ్రామస్థుల ప్రతిభ కేవలం సివిల్ సర్వీసెస్కే పరిమితం కాలేదు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ జ్ఞాను మిశ్రా ఇస్రో శాస్త్రవేత్తగా, జన్మేజయ్ సింగ్ ప్రపంచ బ్యాంకులో ఉన్నత అధికారిగా సేవలందించారు.
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది.
దీని తర్వాతే అసలు కథ మొదలైంది. ఎస్ డీఎం రింకూ సింగ్ వైఖరిని న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు తహసీల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మీరట్ ప్రభుత్వ ఆస్పత్రిలో 30ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని కేరి జిల్లా పర్సాముర్తా గ్రామానికి చెందిన వివాహిత మహిళ భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. ఆ తరువాత భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి..
రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు 6 లక్షలకు పైగా రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది.
యాక్సెంచర్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ లో అనలిస్ట్గా, ఫేస్బుక్లో 2016లో రీసెర్చ్ ఇంటర్న్గా పని చేశారు.
బజల్ పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ (45) వ్యవసాయం చేస్తూ పార్ట్టైమ్ టీచర్గా పనిచేస్తున్నాడు.