-
Home » Uttar Pradesh
Uttar Pradesh
బైక్పై వచ్చి న్యాయవాదిపై కాల్పులు.. నిందితులు పారిపోయే క్రమంలో బిగ్ ట్విస్ట్.. చివరకు మళ్లీ.. వీడియో వైరల్..
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాదిని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపేశారు.
కూతురికి విడాకులు.. కోర్టు బయట బ్యాండ్ బాజా బారాత్.. జడ్జి డ్యాన్సులు..
కోర్టు నుంచి కూతురిని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో పేరెంట్స్ ఇలా వేడుక చేసుకున్నారు. వినీత తండ్రి రిటైర్డ్ జడ్జి. తన కూతురికి విడాకులు మంజూరు కావడం పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేశారు.
ఆ బుడ్డోడు 1000/10... ఆ వీడియో తీసినోడు.. 0/1000.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
Kanpur Emotional Incident : కాన్పూర్లో గుండెలను పిండేసే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోను తీసిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మహిళా రైతు ఖాతాలో రూ.10 కోట్లు.. ఆమె ఇచ్చిన షాక్ మాములుగా లేదుగా..!
UP Woman Rs 10 Cr : ఓ మహిళా రైతు ఖాతాలో అకస్మాత్తుగా రూ.10 కోట్లు జమ అయ్యాయి. మరి ఆమె ఏం చేసింది.. చివరకు ఆ డబ్బును ఎవరు తీసుకున్నారంటే
రింకూ సింగ్ బంపర్ ఆఫర్.. యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫినిషర్ పంట పండింది పో..!
టీమ్ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్కు (Rinku Singh) ప్రభుత్వ ఉద్యోగం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
దారుణం.. 84 సార్లు కత్తితో పొడిచి.. సోదరి దారుణ హత్య
బాధ్యతగా ఉండాలని మంచి మాటలు చెప్పింది. అలా మంచి చెప్పడమే ఆమె పాలిట శాపమైంది. కోపంతో రగిలిపోయిన హార్దిక్ దారుణానికి ఒడిగట్టాడు.
తండ్రిని చంపిన కొడుకు.. నివ్వెరబోయే నిజాలు.. తల మిస్సింగ్, బ్లూ డ్రమ్, 10 లీటర్ల కిరోసిన్..
నిందితుడు తన తండ్రి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దర్యాప్తులో పోలీసులు అతడి ఇంటి పరిసరాలు పరిశీలించారు. చివరకు కొడుకే నిందితుడని నిర్ధారించుకున్నారు.
క్రికెట్లో విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి.. మ్యాచ్ జరుగుతుండగానే..
తేనెటీగల దాడిలో అంపైర్ మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది.
అడ్డదిడ్డంగా కారు నడిపిన 12వ తరగతి విద్యార్థి.. రోడ్డుపై ఆరేళ్ల బాలుడి మృతి, పలువురికి గాయాలు
వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు హనుమాన్ ఆలయం సమీపంలో ముందుగా ఆటోరిక్షాను ఢీకొట్టి, రోడ్డుపై నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
బాబ్రీ మసీద్ పునర్ నిర్మాణంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
కొంతమంది సంక్షోభ సమయాల్లో మాత్రమే రాముడిని గుర్తుంచుకుంటారని, లేకపోతే మరిచిపోతారని, రాముడు కూడా అలాంటి వారిని మరిచిపోయాడని అన్నారు.