Home » Uttar Pradesh
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు, పోలీసులను ఓ వింత ఫిర్యాదు ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వ్యక్తి తన భార్యపై ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరైన అధికారులు ఈ అసాధారణ, వింత ఫిర్యాదుతో షాక్ కి గురయ్యారు. అతడు చెప్పింది విన్నాక వారి నోట మాట రాలేదు.
ఆమె తన చెల్లి భర్తతో (మరిదితో) సంసారం కొనసాగిస్తోంది. బావతో పారిపోయిన మహిళ తిరిగి ఇంటికి వచ్చింది.
సోషల్ మీడియాలో కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ పోస్ట్ చేసే కంటెంట్పై నిఘా ఉంచుతారు.
కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు.
UP Woman : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖ్బాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీపక్ అనే వ్యక్తి తనతో మాట్లాడాలి అంటూ వివాహితకు నిప్పంటించారు.
భర్తను హత్య చేసిన తర్వాత మృతదేహం వద్ద కూర్చుంది భార్య. ఎవరికీ అనుమానం రాకుండా పెద్దగా ఏడుస్తూ నాటకమాడింది.
Samosa: భార్య, భర్త అన్నాక గొడవలు కామన్. కొన్ని విషయాల్లో తేడాలు వస్తుంటాయి. కాసేపు ఒకరినొకరు అరుచుకుంటారు, తిట్టుకుంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. ఎప్పటిలానే కలిసిపోతారు. అయితే, కొందరు దంపతులు మాత్రం చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. చిన్న చ�
నాకు పశ్చాత్తాపం లేదు. నేను ఆమెను చంపలేదు. ఆమె తనంతట తానుగా చనిపోయింది" అని విపిన్ చెబుతున్నాడు. (Noida Dowry Murder Case)
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి మహిళ హత్య చేసింది.