Home » Uttar Pradesh
కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు.
UP Woman : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖ్బాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీపక్ అనే వ్యక్తి తనతో మాట్లాడాలి అంటూ వివాహితకు నిప్పంటించారు.
భర్తను హత్య చేసిన తర్వాత మృతదేహం వద్ద కూర్చుంది భార్య. ఎవరికీ అనుమానం రాకుండా పెద్దగా ఏడుస్తూ నాటకమాడింది.
Samosa: భార్య, భర్త అన్నాక గొడవలు కామన్. కొన్ని విషయాల్లో తేడాలు వస్తుంటాయి. కాసేపు ఒకరినొకరు అరుచుకుంటారు, తిట్టుకుంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. ఎప్పటిలానే కలిసిపోతారు. అయితే, కొందరు దంపతులు మాత్రం చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. చిన్న చ�
నాకు పశ్చాత్తాపం లేదు. నేను ఆమెను చంపలేదు. ఆమె తనంతట తానుగా చనిపోయింది" అని విపిన్ చెబుతున్నాడు. (Noida Dowry Murder Case)
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి మహిళ హత్య చేసింది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన 20ఏళ్ల వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తం నగదు జమ కావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
మాధోపట్టి గ్రామస్థుల ప్రతిభ కేవలం సివిల్ సర్వీసెస్కే పరిమితం కాలేదు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ జ్ఞాను మిశ్రా ఇస్రో శాస్త్రవేత్తగా, జన్మేజయ్ సింగ్ ప్రపంచ బ్యాంకులో ఉన్నత అధికారిగా సేవలందించారు.
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది.
దీని తర్వాతే అసలు కథ మొదలైంది. ఎస్ డీఎం రింకూ సింగ్ వైఖరిని న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు తహసీల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు.