Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్లో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 7వ తేదీ గురువారం ప్రారంభం అయ్యాయి. పిల్లలు అంటూ ఎగ్జామ్ రాస్తూ టెన్షన్ గా ఉన్నారు. ఇన్విజిలేటర్లు పర్యవేక్షణలో ఉన్నారు. అంతా కూల్ గా జరుగుతుంది అనుకుంటున్న టైంలో.. సడెన్ ఎంట్రీ ఇచ్చార
ప్రయాగ్ రాజ్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో 2 గుడారాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. భారీగా నగదు కాలి పోయింది. ప్రమాదం గమనించిన అగ్నిమాప�
కాన్పూర్: ఆమె ఓ విచిత్రమైన మనిషి. పగలంతా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడదు..రాత్రి అయితే మాట్లాడటం ఆపదు..ఇదేమిటో తెలీక కుటుంబ సభ్యలు..ఆమెను పరీక్షించిన డాక్టర్స్ తలలు పట్టుకుంటున్నారు. పగలు మౌనంగా ఉంటు.. చీకటిపడుతున్న కొద్దీ మెల్లమెల్లగా మ�
యూపీ: ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కుంభమేళా భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిచ్చారు. దీంతో కుంభమేళాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఒక్క రోజే 5కోట్ల మంది సాహ్నీ స్నానాలు ఆచరించారు. 2019, ఫిబ్రవ�
అనుకోకుండా రైలు ప్రయాణంలో తాన్వి మిశ్రా అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మెన్సెస్ వచ్చింది. నరక యాతన అనుభవించింది. ఈ సమస్యకు ఏం చేయాలో ఆలోచించింది. తాను పడ్డ ఇబ్బంది మరెవరూ పడరాదన్న ఉద్దేశంతో 'చేంజ్ డాట్ ఆర్గ్' మాధ్యమంగా ఓ పిటిషన్ ను పోస్ట్ చేసింద�
మధ్యప్రదేశ్ : రాహుల్, ప్రియాంకా గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. ప్రియాంక పొలిటికల్ ఎంట్రీని రామాయణంతో పోల్చారు. రాహుల్ ఓ రావణాసురుడు అనీ.. ప్రియాంక శూర్ఫణఖ అని వ్యాఖ్యానించారు యూపీ బీజేపీ ఎమ్మెల్�
నగల్ దర్బారీ గ్రామం స్పెషల్ గ్రామంలో 30 కుటుంబాలు పాములు ఎలా పట్టాలో నేర్పేందుకు ఓ స్కూల్ గ్రామస్థులంతా భిక్షాటనతోనే జీవనం పాములతో బెదిరిస్తారు మెయిన్పురి : ఎవరైనా తాము కష్టపడినా..తమ పిల్లలు మాత్రం గొప్పగా బతకాలనీ..తమకంటే ఉన్నత స్థితికి �
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇటు కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతత్వంలో బీజేపీ యేతర పక్షాలతో మరో కూ
ఉత్తర్ ప్రదేశ్ : సామాన్య, మధ్య తరగతి ఫ్యామిలీకి కరెంటు బిల్లు ఎంతొస్తుంది…మాహా అంటే…రూ. 500 లేదా వెయ్యి. కానీ ఓ మధ్య తరగతి కుటుంబానికి రూ. 23 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసిన యజమానికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. గిది బిల్లేనా? అంట�
కాంగ్రెస్ పార్టీలో బిగ్ డెవలప్ మెంట్. ఇన్నాళ్లు తల్లి, అన్నయ్యకు చేదోడువాదోడుగా ఉంటున్న ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసింది. మొదటిసారి పార్టీ పదవికి ఎంపిక అయ్యారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్�