uttarapradesh

    మీడియాకు నో ఎంట్రీ : యూపీలో 15జిల్లాలకు సీల్…మాస్క్ లు తప్పనిసరి

    April 8, 2020 / 12:16 PM IST

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరిగిపోతుడటంతో యోగి సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 343 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 166 కేసులు మర్కజ్ తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేసులు ఎక్కువ‌గా న‌�

    ఏప్రిల్ 30వరకు నోయిడాలో 144సెక్షన్

    April 5, 2020 / 10:07 AM IST

    కరోనా కేసులు రోజురోజుకీ భారత్ లో పెరిగిపోతుండటం,ముఖ్యంగా పొరుగునున్న ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సభ్యుల కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నోయిడా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. 144 సెక్షన్ విధింపును ఏప్రిల్-30,2020వరకు పొడించేలా �

    పేదల అకౌంట్లలో 611కోట్లు జమ చేసిన యోగి ఆదిత్యనాథ్

    March 30, 2020 / 02:44 PM IST

    దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1200మందికి కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 30మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్(COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలి

    మాజీ కేంద్రమంత్రి బేణీప్రసాద్ వర్మ కన్నుమూత

    March 27, 2020 / 04:13 PM IST

    కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ (79) కన్నుమూశారు. సమాజ్‌ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపక సభ్యుడైన బేణీప్రసాద్ వర్మ ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేణీప్రసాద్…లక్నోలోని ఓ ప్రైవేట్

    కరోనా టెన్షన్…ఇరాన్ నుంచి క్షేమంగా భారత్ చేరుకున్న మొదటి బ్యాచ్

    March 10, 2020 / 03:40 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్ దేశంలో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను మంగళవారం(మార్చి-10,2020) భారతవాయుసేన ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్ కి తీసుకువచ్చారు. భారత వాయుసేనకు చెందిన C-17 విమానంలో ఇరాన్ రా

    కరోనా భయం….విదేశీ భక్తుల రాకపై ఇస్కాన్ నిషేధం

    March 6, 2020 / 09:10 AM IST

    భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 31కి చేరిన నేపథ్యంలో అందరూ అలర్ట్ అయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో పర్యటించిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో మధుర ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్‌స్‌నెస్ (ISKcon) సంచలన నిర్ణయ

    ఫ్రీ చికెన్ మేళా…జనసంద్రమైన రోడ్లు

    March 1, 2020 / 12:33 PM IST

    కరోనా(కోవిడ్-19)వైరస్ భయంతో దేశంలోని చాలామంది చికెన్ తినడం మానేశారు. అసలు చికెన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ అనే పదాన్నే తమ మెనూ నుంచి చాలామంది తొలగించారు. చికెన్,మటన్,పిఫ్ ఇలాంటి తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్క�

    తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

    February 24, 2020 / 11:43 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�

    యూపీపై ఆప్ కన్ను… పంచాయితీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

    February 23, 2020 / 12:52 PM IST

    ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేజ్రీవాల్ మూడవసారి సీఎం అయ్యారు. అయితే మూడోసారి ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టి  మంచి ఊపులో ఉన్న ఆప్…ఇప్పుడు ప

    “గర్భిణీ స్త్రీ” కోసం….యూపీ యూనివర్శిటీలో కొత్త కోర్సు

    February 23, 2020 / 09:53 AM IST

    మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి,ఏరకమైన దుస్తులు ధరించాలి అనే దానికి సంబంధించి యూపీలో ఓ యూనివర్శిటీ ఓ కొత్త కోర్స్ ను ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మతృత్వం,ప్రెగ్నెంట్ మహిళ ఏం తినాలి,ఏ దుస్తులు ధరించాలి,ఎలా ఆ మహిళ వ్యవహరించాలి,ఆమెను ఆమె ఎ�

10TV Telugu News