uttarapradesh

    రావయ్యా ట్రంప్…ఆగ్రా అందం పెరిగింది చూడవయ్యా

    February 20, 2020 / 11:49 AM IST

    అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.  భారత్‌ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధిక

    ఒక్క రోజు సీఎంలా…ఒక్క రోజు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు

    February 19, 2020 / 04:20 PM IST

    ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం సీను అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో జరిగినట్లే.. .ఇప్పుడు నిజ జీవితంలోనూ జరిగింది.  అయితే అది ముఖ్యమంత్రి పదవి కాదు. ట్రాఫిక్ పోలీసుగా.   ఉత్తరప్రదేశ్‌లోని  ఫిరోజాబాద్‌లోని మంగళవారం(ఫిబ్రవరి-17,

    40ఏళ్ల మహిళపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం…FIR నమోదు

    February 19, 2020 / 01:30 PM IST

    ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి,ఆయన ఆరుగురు కుటుంబసభ్యులపై ఇవాళ(ఫిబ్రవరి-19,2020) బదోహి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బదోహీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ�

    యూపీ పోలీసుల నిర్లక్ష్యం…రేప్ బాధితురాలి తండ్రిని చంపిన నిందితుడు

    February 12, 2020 / 03:15 PM IST

    ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది.  ఫిరోజాబాద్‌కు చెందిన 15ఏళ్ల బాలికపై అచ్‌మాన్‌ ఉపాధ్య�

    విద్యార్థులకు మేము పెన్నులు,కంప్యూటర్లు….బీజేపీ ద్వేషం,గన్

    January 31, 2020 / 01:04 PM IST

    ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీపై విమర్శల దాడి పెంచారు ఆప్ అధినేత కేజ్రీవాల్. తాము విద్యార్థులకు కంప్యూటర్లు,పెన్నులు ఇస్తుంటే బీజేపీ మాత్రం విద్యార్ధుల చేతికి గన్స్,ద్వేషం ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించా�

    మంచి ప్రవర్తన ఉన్న దోషికి ఉరిశిక్ష వద్దు…సుప్రీంకోర్టు అదిరిపోయే సమాధానం

    January 23, 2020 / 04:35 PM IST

    ఉరిశిక్ష విధించబడ్డ ఖైదీలను మంచి ప్రవర్తన కారణంగా మరణశిక్ష నుంచి దోషులను వదిలిపెట్టే పాజిబులిటీపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడుగరు కుటుంబసభ్యులను చంపిన కేసులో ఉరిశిక్ష విధించిన ఓ మహిళ,ఆమె ప్రియుడు తమకు విధించిన ఉరిశిక్ష

    భీమ్ ఆర్మీ చీఫ్ కు బెయిల్…ఢిల్లీలో అడుగుపెట్టకూడదని ఆదేశం

    January 15, 2020 / 12:52 PM IST

    భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివ

    ధరించే బట్టలు సూచించే ధర్మాన్ని పాటించండి..యోగిపై ప్రియాంక ఫైర్

    December 30, 2019 / 11:42 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వ ఆస్తులకు నస్టం కలిగిస్తే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులకు నష్టం క�

    ములాయంకు తీవ్ర అస్వస్థత…ముంబైకి తరలింపు

    December 29, 2019 / 09:51 AM IST

    సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌(80) యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ ములాయం ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-29,2019

    రాహుల్,ప్రియంకకు ఝలక్ ఇచ్చిన యూపీ పోలీసులు

    December 24, 2019 / 08:39 AM IST

    కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు యూపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్తున్న రాహుల్,ప్రియాంక కారును యూపీ పోలీసులు అ

10TV Telugu News