uttarapradesh

    బాణాసంచా కర్మాగారంలో పేలుడు : ఆరుగురు మృతి

    September 21, 2019 / 01:36 PM IST

    ఉత్తర ప్రదేశ్ లోని మిరేచి పట్టణంలో శనివారం ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి  భవనం కుప్పకూలిపోయింది. శిధిలాల కిందపడి ఆరుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఏత్ జిల్లాలోని మిరేచి

    పాపం పేదవాళ్లంట : మంత్రుల ఆదాయపుపన్ను కట్టిన యూపీ ప్రభుత్వం

    September 13, 2019 / 03:59 AM IST

    యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,అతని కేబినెట్ మంత్రులందరీ  ఆదాయపు పన్నుని యూపీ ప్రభుత్వమే చెల్లించింది. గత రెండు ఆర్థికసంవత్సరాల నుంచి సీఎం యోగి,మంత్రలు ఆదాయపు పన్నుని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఈ ఏడాది కూడా  సీఎం,మంత్రులు కట్టవలసి

    ఆపరేషన్ శక్తికి 21 ఏళ్లు…విపక్షాలపై మోడీ ఫైర్

    May 11, 2019 / 10:43 AM IST

    విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. విపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు మోడీ కులం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధాని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(మే-11,2019)ఉత్తరప్రదేశ్ లోని సన్బాద్రాలో నిర్వహించిన ర్యాలీ�

    బీజేపీ ఓటమే లక్ష్యం: యూపీలో కాంగ్రెస్ వ్యూహం ఇదే

    May 2, 2019 / 02:20 PM IST

    ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�

    మోడీపై ఆ జవాన్ పోటీ : వారణాశి అభ్యర్థిని మార్చిన ఎస్పీ

    April 29, 2019 / 10:15 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి సమాద్ వాదీ పార్టీ అభ్యర్థిని మార్చింది. వారణాశి స్థానానికి గతంలో షాలిని యాదవ్ ను అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది.ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పుడు ఆ స్థానానికి అభ్యర్థిగా తేజ్ బహదూర్ �

    ఇవే నా చివరి ఎన్నికలు…కన్నీళ్లు పెట్టుకున్న ములాయం

    April 19, 2019 / 03:18 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.బీఎస్పీ అధినేత్రి మాయావతి,తన కుమారుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి మెయిర్ పురిలో ఎన్నికల ప్రచారంలో ములాయం పాల్గొన్నారు. ఈ సభతో పాతికేళ్ల తర్వా�

    అజంఘర్ ఆశీర్వదిస్తుంది :నామినేషన్ వేసిన అఖిలేష్ యాదవ్

    April 18, 2019 / 09:58 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ లోక్ సభ స్థానానికి ఎస్పీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం(ఏప్రిల్-18,2019)నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే ముందు లక్నోలో అఖిలేష్ రోడ్ షో నిర్వహించారు.పెద్ద ఎత్తున ఎస్పీ కార్యకర్తలు,అభిమానులు రోడ్ ష�

    వారణాశిలో ఏప్రిల్-26న మోడీ నామినేషన్

    April 10, 2019 / 10:38 AM IST

    ఏప్రిల్-26,2019న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేయనున్నారు.

    ప్రధాని మోడీపై మాజీ జవాను పోటీ : స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి

    March 30, 2019 / 03:35 PM IST

    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోటీ చేసేందుకు మాజీ జవాను సిద్ధమయ్యారు.

    అమేథీలో నువ్వా-నేనా : మరోసారి రాహుల్ ని ఢీ కొట్టనున్న స్మృతీ ఇరానీ

    March 21, 2019 / 04:14 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్

10TV Telugu News