-
Home » UtterPradesh
UtterPradesh
Cow donation: బక్రీద్ సంధర్భంగా ఆవులను దానం చేసిన ముస్లింలు
ఢిల్లీలో రామ్లీలా మైదానానికి ఆనుకొని ఉన్న హనుమాన్ వాటిక ఆలయానికి చెందిన గౌషాల చారిత్రాత్మక క్షణానికి సాక్షిగా మారింది. ఇక్కడ ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) ఆఫీసు బేరర్లు ఆవును చట్టబద్ధంగా విరాళంగా ఇచ్చారు.
Man Sold daughter-in-law: కోడలిని రూ.80వేలకు అమ్మేసిన మామ.. 8మంది అరెస్ట్!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కోడలిని అమ్మేశాడు ఓ మామ. రూ.80 వేలకు గుజరాత్కు చెందిన ముఠాతో ఒప్పందం చేసుకోగా.. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని కాపాడి, ఎనిమిది మంది నింద�
ఉత్తరప్రదేశ్లో దారుణం : కానిస్టేబుల్ను కొట్టిచంపిన లిక్కర్ మాఫియా
Liquor mafia kills police constable : ఉత్తరప్రదేశ్లో లిక్కర్ మాఫియా రెచ్చిపోయింది. కస్గంజ్ జిల్లాలో పోలీసులపై దాడికి తెగబడింది. గ్యాంగ్స్టర్స్ చేసిన దాడిలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. కస్గంజ్ జిల్లాలోని కల్తీసారాపై ప�
కారులో ప్రియురాలితో దోసె తింటున్న భర్త.. పోలీసు స్టేషన్కు లాక్కెళ్లిన భార్య!
Man Caught by Wife after Ordered Dosa : ప్రియురాలికి దోసె ఆర్డర్ చేశాడు.. భార్యకు అడ్డంగా దొరికిపోయాడో భర్త. ప్రియురాలితో కలిసి తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాందాలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి కొన్న
ఇండిగో విమానంలో బాంబు: ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ అలర్ట్
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అమౌసీ ఎయిర్పోర్టులో చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది విమానంలో నలుమూలలా వెతకడం మొదలెట్టారు. అయితే సెక్యురిటీ సిబ్బందికి ఎటువంటి అనుమానాస్పద వస్తు�
మంత్రి వార్నింగ్: బీజేపీని విమర్శిస్తే వేళ్లు నరికేస్తాం
సార్వత్రిక ఎన్నికల వేళ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. పలువురు నాయకులు ప్రతిపక్ష పార్టీలపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి మనోజ్ సిన్హా ప్రత్యర్ధులపై తీ�
పొరపాటున బీజేపీకి ఓటేసినందుకు వేలు నరుక్కున్నాడు
రెండవ దశ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ప్రతీ చోట కూడా ఓటర్లు లైన్లలో నుంచుని ఓపికగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే దేశప్రధానిని డిసైడ్ చేసే రాష్ట్రంగా చెప్�