UtterPradesh

    Cow donation: బక్రీద్ సంధర్భంగా ఆవులను దానం చేసిన ముస్లింలు

    July 21, 2021 / 11:34 AM IST

    ఢిల్లీలో రామ్‌లీలా మైదానానికి ఆనుకొని ఉన్న హనుమాన్ వాటిక ఆలయానికి చెందిన గౌషాల చారిత్రాత్మక క్షణానికి సాక్షిగా మారింది. ఇక్కడ ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) ఆఫీసు బేరర్లు ఆవును చట్టబద్ధంగా విరాళంగా ఇచ్చారు.

    Man Sold daughter-in-law: కోడలిని రూ.80వేలకు అమ్మేసిన మామ.. 8మంది అరెస్ట్!

    June 8, 2021 / 09:35 AM IST

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కోడలిని అమ్మేశాడు ఓ మామ. రూ.80 వేలకు గుజరాత్‌కు చెందిన ముఠాతో ఒప్పందం చేసుకోగా.. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని కాపాడి, ఎనిమిది మంది నింద�

    ఉత్తరప్రదేశ్‌లో దారుణం : కానిస్టేబుల్‌ను కొట్టిచంపిన లిక్కర్‌ మాఫియా

    February 10, 2021 / 09:57 AM IST

    Liquor mafia kills police constable : ఉత్తరప్రదేశ్‌లో లిక్కర్‌ మాఫియా రెచ్చిపోయింది. కస్‌గంజ్‌ జిల్లాలో పోలీసులపై దాడికి తెగబడింది. గ్యాంగ్‌స్టర్స్‌ చేసిన దాడిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందారు. ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. కస్‌గంజ్‌ జిల్లాలోని కల్తీసారాపై ప�

    కారులో ప్రియురాలితో దోసె తింటున్న భర్త.. పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లిన భార్య!

    January 20, 2021 / 08:33 PM IST

    Man Caught by Wife after Ordered Dosa : ప్రియురాలికి దోసె ఆర్డర్ చేశాడు.. భార్యకు అడ్డంగా దొరికిపోయాడో భర్త. ప్రియురాలితో కలిసి తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాందాలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి కొన్న

    ఇండిగో విమానంలో బాంబు: ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ అలర్ట్

    October 13, 2019 / 04:16 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అమౌసీ ఎయిర్‌పోర్టులో చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది విమానంలో నలుమూలలా వెతకడం మొదలెట్టారు. అయితే సెక్యురిటీ సిబ్బందికి ఎటువంటి అనుమానాస్పద వస్తు�

    మంత్రి వార్నింగ్: బీజేపీని విమర్శిస్తే వేళ్లు నరికేస్తాం

    April 20, 2019 / 04:11 AM IST

    సార్వత్రిక ఎన్నికల వేళ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. పలువురు నాయకులు ప్రతిపక్ష పార్టీలపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి మనోజ్‌ సిన్హా ప్రత్యర్ధులపై తీ�

    పొరపాటున బీజేపీకి ఓటేసినందుకు వేలు నరుక్కున్నాడు

    April 19, 2019 / 01:23 AM IST

    రెండవ దశ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ప్రతీ చోట కూడా ఓటర్లు లైన్లలో నుంచుని ఓపికగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే దేశప్రధానిని డిసైడ్ చేసే రాష్ట్రంగా చెప్�

10TV Telugu News