Home » v hanumantha rao
మహారాష్ట్ర ఎన్నికలు కార్పొరేట్ల డబ్బు ప్రవాహంతో నడిచాయని ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేస్తున్నాయని వీహెచ్ విమర్శించారు.
కంగనా రనౌత్పై అంబర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించామని, ఆమెలాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తే..
చంద్రబాబు నాయుడుకి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
కాంగ్రెస్ గెలిచినా, వీహెచ్ ఆశలు ఫలించడం లేదు. గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటునంటూ ఆయన ఇన్నాళ్లు నెరిపిన రాజకీయం అక్కరకు రావడం లేదు.
V Hanumantha Rao: తెలంగాణలో దొరల పాలన మళ్లీ వచ్చిందని చెప్పారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి..
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని వీహెచ్ అన్నారు.
అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని కేంద్రాన్ని నితీశ్కుమార్, చంద్రబాబు నాయుడు కోరాలని మాజీ ఎంపీ హనుమంతరావు సూచించారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది.
ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసే విషయంపై వి.హన్మంతరావు మాట్లాడారు. ఖమ్మం టికెట్ నాకిస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని అన్నారు.