Vacation

    Dubai Pfizer Vaccine : వ్యాక్సిన్ కోసం దుబాయ్ విహార యాత్ర

    April 19, 2021 / 01:43 PM IST

    Rich Indians going to Dubai : సంపన్నులంతా చలో దుబాయ్ అంటున్నారు. వ్యాక్సిన్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంటే..వారంతా విహార యాత్రలు ఎందుకు చేస్తున్నారు…? ఇంటికి పరిమితమై కరోనా నుంచి రక్షణ పొందమని వైద్యులు సలహా ఇస్�

    Allu Arjun : మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ, ఫొటోలు వైరల్

    April 5, 2021 / 05:18 PM IST

    కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ...మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు.

    లవ్ బర్డ్స్ ల్యాండ్ అయ్యాయి..

    September 22, 2020 / 02:52 PM IST

    Nayanthara – Vignesh Shivan‎: లాక్‌డౌన్ కారణంగా చాలాకాలం ఇంటికే పరిమితమైన లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం వరుస టూర్లతో బిజీగా ఉంది. ఇటీవలే ఓనం పండుగ కోసం ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి కొచ్చి వెళ్లిన నయన్.. కొద్దిరోజుల క్రితం గోవా టూర్ వేసింది. అక్కడి

    కరోనా ఎఫెక్ట్ : సెలవుపై వెళ్లిన గవర్నర్..ప్రభుత్వం అసహనం 

    March 17, 2020 / 02:46 AM IST

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. 

    బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా… ఫొటోలు వైరల్

    March 1, 2020 / 09:49 AM IST

    దేవదాసు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ లు అందుకున్నవిషయం తెలిసిందే. తక్కువ సమయంలో టాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందింది ఇల్లీ బేబీ. అయితే 2012లో విడుదలైన  జులాయి,దేవుడు చేసిన మనుషులు సిని

    విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

    January 2, 2020 / 04:26 PM IST

    కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.

    భారత్‌లోనూ మాల్దీవుల్లాంటి లొకేషన్లు

    December 16, 2019 / 07:54 AM IST

    నీటిలో ఉండే భవనాలు మాల్దీవుల్లోనే ఉంటాయంటే ఒప్పుకోని వాళ్లుండరు. 1960ల కాలంలో తాహితీ అనే ప్రదేశంలో కట్టిన బంగ్లా నుంచి మాల్దీవుల్లో ఈ కట్టడాలు మొదలయ్యాయి.

    ఎన్నికలు : ఏప్రిల్ 11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు 

    April 10, 2019 / 07:29 AM IST

    లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఏప్రిల్ 11 గురువారం తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

10TV Telugu News