Home » vajpayee
జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కొన్ని చోట్ల వేశారు.
చంద్రబాబు గతంలో జరిగిన సంఘటనని గుర్తుచేస్తూ.. నా మీద అలిపిరిలో అటాక్ జరిగింది. ఆ అటాక్ అయిన తర్వాత కొన్ని రోజులకే నేను అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కి వెళ్ళాను. నన్ను చూసి............
నిర్మాత వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. ''వాజ్పేయికి నేను వీరాభిమానిని. భారతదేశ నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన జీవితాన్ని వెండితెరపైన చూపించబోతున్నాం. దీనిని మేము...........
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్లమెంట్ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగో నెంబరు గదిని కేటాయించబోతున్నట్లు సమాచారం.
ఇవాళ(ఆగస్టు-16,2020)ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది.అటు సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు వాజ్పేయికి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు �
కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు. దేశ ప్ర�
విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. విపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు మోడీ కులం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధాని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(మే-11,2019)ఉత్తరప్రదేశ్ లోని సన్బాద్రాలో నిర్వహించిన ర్యాలీ�
జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ తెలిపారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)గోవా రాజధాని పనాజీలో మీడియా సమావేశంలో శర్మ మాట్లాడుతూ…2004లో షైన్ ఇం
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పాక్ మరోసారి తన కపట బుద్ధి ప్రదర్శించింది. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.