-
Home » vandalised
vandalised
Temple in Australia: ఆస్ట్రేలియాలో మరో దేవాలయం ధ్వంసం.. వారంలో రెండో ఘటన
భక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు అని ప్రాథమి
Shri Bhagavad Gita Park: కెనడాలో శ్రీ భగవద్గీత పార్క్ బోర్డు ధ్వంసం.. ఖండించిన భారత్
కెనడాలో హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ సూచిక బోర్డును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది.
CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి..మెయిన్గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లు ధ్వంసం
సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మెయిన్గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లు ధ్వంసం చేశారు.
Mahatma Gandhi statue: 8 అడుగుల మహాత్ముని కాంస్య విగ్రహం ధ్వంసం
న్యూయార్క్ లోని 8అడుగుల ఎత్తున్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనపై ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ షాకింగ్ కు గురైంది.
Salman Khurshid’s House : కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనీతాల్లోని సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు దుండగులు.
Hindu Temples In Bangladesh : బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు..ముగ్గురు మృతి
దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు దుండగులు. కూమిల్లా,చాంద్పుర్, ఛత్తోగ్రామ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు
Asaduddin ఒవైసీ నివాసాన్ని ధ్వంసం చేసిన దుండగులు
ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.
Pakistan: పాకిస్థాన్లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
పాకిస్థాన్ లాహోర్ ఫోర్ట్ కాంప్లెక్స్లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్ లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టారు..వీడియో
Hindu temple destroyed పాకిస్తాన్ లో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక ముస్లింలు. బుధవారం(డిసెంబర్-30,2020) ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని ఖేరీ పట్టణంలోని ఓ ఆలయాన్ని స్థానిక ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో 1000కిపైగా ఉన్న ఓ హింసాత్మక గుంపు ధ్వంసం చేసింది. ఆలయ గోడల
INS విక్రాంత్లో దొంగలు : భద్రతా వైఫల్యం
భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో దొంగలు పడ్డారు. యుద్ధనౌక విషయంలో అధికారుల నిర్లక్ష్యం భద్రతా వైఫల్యాన్ని తెరపైకి తెచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు ఆటంకంగా మారనుంది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రా�