-
Home » vandalised
vandalised
Temple in Australia: ఆస్ట్రేలియాలో మరో దేవాలయం ధ్వంసం.. వారంలో రెండో ఘటన
January 17, 2023 / 09:14 PM ISTభక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు…
Shri Bhagavad Gita Park: కెనడాలో శ్రీ భగవద్గీత పార్క్ బోర్డు ధ్వంసం.. ఖండించిన భారత్
October 3, 2022 / 04:17 PM ISTకెనడాలో హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ సూచిక బోర్డును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది.
CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి..మెయిన్గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లు ధ్వంసం
March 31, 2022 / 10:56 AM ISTసీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మెయిన్గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లు ధ్వంసం చేశారు.
Mahatma Gandhi statue: 8 అడుగుల మహాత్ముని కాంస్య విగ్రహం ధ్వంసం
February 6, 2022 / 08:39 AM ISTన్యూయార్క్ లోని 8అడుగుల ఎత్తున్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనపై ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ షాకింగ్ కు గురైంది.
Salman Khurshid’s House : కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
November 15, 2021 / 10:08 PM ISTకాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనీతాల్లోని సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు దుండగులు.
Hindu Temples In Bangladesh : బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు..ముగ్గురు మృతి
October 14, 2021 / 06:21 PM ISTదసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు దుండగులు. కూమిల్లా,చాంద్పుర్, ఛత్తోగ్రామ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు
Asaduddin ఒవైసీ నివాసాన్ని ధ్వంసం చేసిన దుండగులు
September 21, 2021 / 11:25 PM ISTఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.
Pakistan: పాకిస్థాన్లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
August 17, 2021 / 04:32 PM ISTపాకిస్థాన్ లాహోర్ ఫోర్ట్ కాంప్లెక్స్లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్ లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టారు..వీడియో
December 30, 2020 / 09:38 PM ISTHindu temple destroyed పాకిస్తాన్ లో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక ముస్లింలు. బుధవారం(డిసెంబర్-30,2020) ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని ఖేరీ పట్టణంలోని ఓ ఆలయాన్ని స్థానిక ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో 1000కిపైగా…
INS విక్రాంత్లో దొంగలు : భద్రతా వైఫల్యం
September 19, 2019 / 01:33 AM ISTభారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో దొంగలు పడ్డారు. యుద్ధనౌక విషయంలో అధికారుల నిర్లక్ష్యం భద్రతా వైఫల్యాన్ని తెరపైకి తెచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు ఆటంకంగా మారనుంది. యుద్ధ నౌక ఐఎన్ఎస్…