భక్తులు పొంగల్ సందర్భంగా దర్శనానికి వచ్చేసరికి దేవాలయం కొంత భాగం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు, యాంటీ ఇండియా గ్రాఫిటీని వేసింది ఖలిస్తానీ మద్దతుదారులు అని ప్రాథమి
కెనడాలో హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ సూచిక బోర్డును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది.
సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మెయిన్గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లు ధ్వంసం చేశారు.
న్యూయార్క్ లోని 8అడుగుల ఎత్తున్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనపై ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ షాకింగ్ కు గురైంది.
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనీతాల్లోని సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు దుండగులు.
దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు దుండగులు. కూమిల్లా,చాంద్పుర్, ఛత్తోగ్రామ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు
ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.
పాకిస్థాన్ లాహోర్ ఫోర్ట్ కాంప్లెక్స్లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Hindu temple destroyed పాకిస్తాన్ లో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక ముస్లింలు. బుధవారం(డిసెంబర్-30,2020) ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని ఖేరీ పట్టణంలోని ఓ ఆలయాన్ని స్థానిక ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో 1000కిపైగా ఉన్న ఓ హింసాత్మక గుంపు ధ్వంసం చేసింది. ఆలయ గోడల
అమెరికాలో భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకున్నకొంతమంది ఉన్మాద చర్యలకు పాల్పడ్డారు. న్యూమెక్సికో రాష్ట్రంలోని సాంటే ఫే నగరంలో ఓ సిక్కు వ్యక్తి నిర్వహిస్తున్న ఇండియన్ ప్యాలెస్ రెస్టారెంట్ను దుండగు ధ్వంసం చేశారు. రెస్టారెంట్లోకి చొ�