Home » Vande bharat trains
దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వెల్లడించింది. దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది....
Vande Bharat Trains : వందేభారత్ రైళ్లను శుభ్రపర్చేందుకు జపాన్ దేశంలో అత్యంత అధునాతనమైన విధానాన్ని భారతీయ రైల్వే ఆదివారం నుంచి అవలంభించనుంది. జపాన్ దేశంలో బుల్లెట్ రైళ్లలో కనిపించే వేగవంతమైన శుభ్రపర్చే విధానాలను అనుకరిస్తూ భారతీయ రైల్వే ఈ కొత్త ప్రయత�
తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న మోదీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో తిరుగుతున్న ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
వందే భారత్ రైళ్లు రంగులు మారనున్నాయా..? ప్రస్తుతం తెలుపు నీలం రంగుల కాంబినేషన్ లో ఉన్న ఈ రైళ్లు తర్వలో మరో రంగుకు మారనున్నాయా..? అంటే నిజమనని తెలుస్తోంది. అవి ఏ రంగులంటే..
వందేభారత్ రైలు ప్రయాణికులకు భారత రైల్వేశాఖ గురువారం శుభవార్త వెల్లడించింది. దేశంలో తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందేభారత్ రైళ్ల ఛార్జీలను తగ్గించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది.
ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ వేదికగా ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఆగష్టు నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు