-
Home » Vande bharat trains
Vande bharat trains
గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు పరుగులు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?
September 22, 2025 / 10:01 AM ISTప్రస్తుతం హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్లు లేదా అంతకుమించి దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు ఉన్నాయి.
త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
December 12, 2023 / 10:15 AM ISTదేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వెల్లడించింది. దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది....
Vande Bharat Trains : కేవలం 14 నిమిషాల్లోనే వందేభారత్ రైలు క్లీనింగ్…ఢిల్లీ కంటోన్మెంటులో అధునాతన విధానానికి శ్రీకారం
October 1, 2023 / 11:06 AM ISTVande Bharat Trains : వందేభారత్ రైళ్లను శుభ్రపర్చేందుకు జపాన్ దేశంలో అత్యంత అధునాతనమైన విధానాన్ని భారతీయ రైల్వే ఆదివారం నుంచి అవలంభించనుంది. జపాన్ దేశంలో బుల్లెట్ రైళ్లలో కనిపించే వేగవంతమైన శుభ్రపర్చే విధానాలను…
Vande Bharat : తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న మోదీ
September 24, 2023 / 02:19 PM ISTతెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న మోదీ
PM Modi : దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు.. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ
September 24, 2023 / 01:14 PM ISTకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో తిరుగుతున్న ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
Vande Bharat New Colour : రంగు మారనున్న వందే భారత్ రైళ్లు .. ఆ రంగులేంటో తెలుసా..?
July 8, 2023 / 11:48 AM ISTవందే భారత్ రైళ్లు రంగులు మారనున్నాయా..? ప్రస్తుతం తెలుపు నీలం రంగుల కాంబినేషన్ లో ఉన్న ఈ రైళ్లు తర్వలో మరో రంగుకు మారనున్నాయా..? అంటే నిజమనని తెలుస్తోంది. అవి ఏ రంగులంటే..
Vande Bharat trains : వందేభారత్ రైలు ప్రయాణికులకు శుభవార్త
July 6, 2023 / 09:24 AM ISTవందేభారత్ రైలు ప్రయాణికులకు భారత రైల్వేశాఖ గురువారం శుభవార్త వెల్లడించింది. దేశంలో తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందేభారత్ రైళ్ల ఛార్జీలను తగ్గించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది.
Vande Bharat Trains : దేశంలో మరో ఐదు వందే భారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
June 27, 2023 / 02:12 PM ISTప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.
Vande Bharat Trains: పట్టాలెక్కనున్న మరో ఐదు వందేభారత్ రైళ్లు.. ఏకకాలంలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
June 27, 2023 / 07:53 AM ISTప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ వేదికగా ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి
May 20, 2022 / 05:58 PM ISTకేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఆగష్టు నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు