Home » varanasi
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్(ట్రెయిన్-18) ఎక్స్ ప్రెస్ టికెట్ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణసికి ఏసీ కార్ టికెట్ ధర రూ.1,850 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్�
ట్రెయిన్ 18కు కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ణానంతో తయారైన ట్రెయిన్ 18కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టినట్లు ఆదివారం(జనవరి 27,2019) కేంద్రరైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ట్రెయిన్ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల �
కాంగ్రెస్ ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా గతంలో ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మోడీ విమర్శలు గుప్పించారు. అవినీతి గురించి మన మాజీ ప్రధాని మాట్లాడటం మీరందరూ విన�