Home » VCP
తూర్పు గోదావరి : కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకి
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా
హైదరాబాదు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఆదిశేషగ
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ
ఏపీలో ఓట్లు కావాలి అంటే అవినీతి చేయాలనీ.. ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలని..అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరనీ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.