Home » veerasimhareddy
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కాగా ఇప్పటికే తన తదుపరి సినిమా NBK108ని కూడా మొదలు పెట్టేసిన బాలయ్య.. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. తాజాగా..
టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఈ ఏడాదిని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టారు. వీళ్లిద్దరు వాళ్ళ తదుపరి సినిమాలను ఇప్పటికే ప్రారభించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోలు ఒకే దారిలో పయనించబోతున్నారని తెలుస్తుంది.
నందమూరి బాలకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కలిసి సినిమా చేయబోతున్నారు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా శివరాజ్ కుమార్, బాలయ్యతో సినిమా పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన చిత్రం 'వేద'.. ఈ నెల 10వ తారీఖున తెలుగులో విడుదల చేస్తున్నారు. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ డైరెక్టర్ ల వైరల్ కామెంట్స్ �
ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ ఏమి మాట్లాడిన కాంట్రవర్సీ అయ్యిపోతుంది. తాజాగా నర్సుల పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నాడు. దీని పై నేడు బాలకృష్ణ స్పందిస్త
డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ వీరసింహారెడ్డి సినిమాతో మరో విజయం సాధించాడు. దీంతో గోపీచంద్ ని అంతా అభినందిస్తున్నారు. తాజాగా గోపీచంద్ కి కాల్ చేసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమా విషయంలో...............
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. కాగా నిన్న హైదరాబాద్ జేఆర్సీ కన్వేషన్ హాల్ లో వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఇక ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..
నందమూరి నటసింహ బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకొని మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోసింది. దీంతో నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ లో విశ్వ
ఈ షోలో వీరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడారు. సినిమాకి సంబంధించిన విశేషాల గురించి చెప్పారు. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కొంతభాగం టర్కీలో జరిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గోపీచంద్ మలినేని టర్కీలో జరిగిన ఓ సంఘటనని ఆడియన్స్ కి తెలిపాడ�
ఈ షోలో బాలయ్య డైరెక్టర్ గురించి మాట్లాడుతూ క్రాక్ సినిమాకి ముందు రెండేళ్లు బాగా స్ట్రగుల్ అయ్యావు అని విన్నాను, ప్రాపర్టీ కూడా అమ్మేశావు అని తెలిసింది, ఏమైంది అని అడిగాడు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎమోషనల్ అయి మాట్లాడుతూ..................