Vehicle

    ఔటర్ రింగ్ రోడ్డుపై ఆ.. లేన్‌లోకి వెళ్తే బాదుడే

    March 14, 2020 / 02:53 AM IST

    ఫాస్టాగ్‌ విషయంలో హెచ్‌జీసీఎల్‌ కఠినంగా వ్యవహరించనున్నది. ఇందులో భాగంగా 158 కిలోమీటర్ల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రంగుల్లో ఉండే ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు. 

    పౌరసత్వ సవరణం : పోలీసులను తరిమి తరిమి కొట్టారు

    December 20, 2019 / 02:16 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ప్రధాని సొంత రాష్ట్

    నంబర్ ప్లేట్‌పై సీఎం జగన్ పేరు: కారు సీజ్ చేసిన పోలీసులు

    October 23, 2019 / 02:27 AM IST

    జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఓ అభిమాని ఆయన క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు  ‘ఏపీ సీఎం జగన్’ అనే పేరు కారు నెంబర్ ప్లేట్‌ మీద రాయించుకున్నాడు. కారు నెంబర్ ప్లేట్‌పై నెంబర్‌కు బదులు AP CM JAGAN అని రాయించుకుని తెల

    సఫారీకి వెళ్లిన టూరిస్టులను వెంబడించిన సింహం

    October 14, 2019 / 06:49 AM IST

    ఓ జూపార్క్ లో సింహం పర్యటకులకు చుక్కులు చూపించింది. జూలాజికల్ పార్క్ లో సఫారీకి వెళ్లిన టూరిస్టుల వెంట పడింది ఓ సింహం. దీంతో కొన్ని సెకన్లు టూరిస్టులకు ప్రానం పోయినంత పనైయింది. కర్ణాకటలోని బళ్లారాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�

    కొత్త రికార్డ్ : నిబంధనలు ఉల్లంఘించిన వాహనానికి 1.41లక్షల ఫైన్

    September 11, 2019 / 03:01 AM IST

    ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు.  ఏ ఒక్కటి మిస్ అయినా ఫైన్ మోత మోగిపోవడం ఖాయం. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరి�

    నిద్రిస్తున్న పాప పైనుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం

    May 9, 2019 / 11:18 AM IST

    యాదగిరిగుట్ట పాత నర్సింహస్వామి ఆలయం దగ్గర ఘోరం జరిగింది.

    కశ్మీర్ లో పౌర ట్రాఫిక్ పై నిషేధం..

    April 7, 2019 / 11:31 AM IST

    జమ్ము కశ్మీర్ : బారాముల్లా-ఉధంపూర్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫిబ్రవరిలో జమ్మూ-శ్రీనగర్ హైవేపై నుంచి వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌లోకి పాక్ ఉగ్రవాదులు (జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ)  ఆత్మాహుతి దాడికి పాల్పడిన  విష

    సీఎంపై చెప్పు విసిరిన దుండగుడు

    April 1, 2019 / 02:57 PM IST

    తమిళనాడు సీఎం పళనిస్వామికి ఆదివారం(మార్చి-31,2019) రాత్రి చేదు అనుభవం ఎదురైంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావూరులో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్ తరపున సీఎం ప్రచారం చేశారు.అయితే సీఎం ప్రచార రథంపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఓ

    మిధాని భరోసా : సశస్త్ర సీమబల్‌కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్

    March 31, 2019 / 03:48 AM IST

    సశస్త్ర సీమబల్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందాయి. ఈ వాహనాలను మిధాని రూపొందించింది. మార్చి 30వ తేదీ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మిశ్రధాతు నిగమ్ లిమిటడ్ సీఎండీ డా.దినేశ్ కుమార్ లిఖీ 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సశస్త్ర సీమబల్‌కు అందచేశారు. ఈ సం�

    హరీశ్‌రావుకు తప్పిన ప్రమాదం : ప్రచార వాహనంలో మంటలు

    March 29, 2019 / 03:27 PM IST

    మెదక్ : ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్ షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆయన అర్ధ

10TV Telugu News