Home » Vehicle
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది.
బైక్ పై వెళ్తున్న రిమ్స్ విద్యార్థులు అర్ధరాత్రి యావత్మాల్ జిల్లా పాండ్రకవడ సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు.
బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు హల్ చల్ చేసింది. దానిని చూసేందుకు స్ధానికులు ఎగబడ్డారు. ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా స్కిడ్ అవడానికి కారణం ' హైడ్రో ప్లానింగ్' అట. దీని గురించి జాగ్రత్తలు చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు 'హైడ్రో ప్లానింగ్'
హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది. ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు తగిలింది.
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైకి వెళ్తోన్న సమయంలో ఆయిల్ డ్రమ్ములు కిందపడ్డాయి. దీంతో ఆయిల్ రోడ్డు మొత్తం విస్తరించింది.
సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి GPS సరిగా పనిచేయకపోవచ్చు. పూర్తిగా దానిపై ఆధారపడి ప్రయాణం అంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇద్దరు టూరిస్టులు గుడ్డిగా ఫాలో అయిపోయి ఎక్కడ తేలారో చదవండి.
శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు.
ఈ విషయమై ఎస్డీఆర్ఎఫ్ మీడియా ఇంచార్జి లలిత నేగి స్పందిస్తూ ‘‘12 మంది ప్రయాణికులతో వెళ్తోన్న టాటా సుమో (కారు) లోతైన లోయలో పడిపోయింది. అందులో ఉన్న 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మా టీం వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలన్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. బుధవారం షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది.