Home » Vemulawada Rajanna Temple
ఆలయ విస్తరణ పనులు దాదాపు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉండడంతో జూన్ నెలలో భీమేశ్వరాలయంలో అభిషేకాలు, అన్నపూజాలు, కోడె మొక్కులు జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కోడె మొక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించుకునే కోడెలను ఆలయ అధికారులు..
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు సమర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో రేపటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి.