Home » Vice President Venkaiah Naidu
భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి
భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి
భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు.
ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు చిన్నజీయర్ స్వామి.
రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కంటతడిపెట్టారు. సభలో జరుగుతున్న పరిణామాల, ఎంపీల అనుచిత ప్రవర్తనతో ఆయన కలత చెందారు.
రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు (జూన్ 26) విశాఖకు చేరుకున్నారు. కాగా నాలుగు రోజులపాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో భాగంగా తొలిరోజు విశాఖ పోర్టు ట్రస్�