Home » Vice President
కరోనా సోకి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి భూమన బహిరంగ లేఖ రాశారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వరవరరావును కాపాడా
ప్రముఖ నటుడు, హిందూపురం MLA, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, భారత ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జులై 1 వెంకయ్య నాయుడు పుట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటివరకూ ఇరాన్లో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఒకేరోజులో 106మందికి పైగా కరోనా సోక�
శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకుని పైచేయి సాధించామన్న సంతోషం ఇప్పుడు టీడీపీకి దూరమైపోయిందంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పైచేయి తమదే అని భావించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడిపోయిందని అంటున్నారు.
‘తన కోరిక ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలి..అది పదవితో రాకూడదు…స్వచ్చంద సేవయై ఉండాలి.. మిగిలిన శక్తిని, కొద్దిపాటి ఆదాయాన్ని వ్యక్తిగత బాధ్యతలకు ఖర్చులు తప్పితే..మిగతాది తన వారసులకు ఇవ్వను..స్వర్ణభారతి ఫౌండేషన్కు, ముప్పవరపు ఫౌండేషన్కు ఇస్తా’
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో విభేదాలు రచ్చకెక్కాయి. మా ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ పదవికి హీరో రాజశేఖర్ రాజీనామా చేశారు.
మాతృభాషపై ప్రేమను పెంచుకోవటం అంటే ఇతర భాషల్ని నేర్చుకోవద్దని కాదని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలనీ..గమనించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తెలుగువారంతా తెలుగు భాషను కాపాడుకోవాలని..తెలుగు పద్యం అనేది మనకు తరతరాలుగా మానకు సంక్రమ�
అనారోగ్యంతో చెన్నైలోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ముఖ రచయిత, విమర్శకుడు, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు ఇవాళ(నవంబర్-5,2019)పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు,కుటుంబసభ్యులను అడిగి తె�
భారత్లో ట్రివాగో అంటే తెలియని వాళ్లు లేరు. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ట్రివాగోకు అంత బ్రాండింగ్ తెచ్చిపెట్టాడు అభినవ్ కుమార్. అతని మార్కెటింగ్ స్కిల్స్కు ఫిదా అయిపోయిన పేటీఎమ్ అతణ్ని తన ప్రొడక్ట్ మార్కెటింగ్కు వైస్ ప్రెసిడెంట్గా సెలక్ట
నాలుగురోజుల వియత్నాం పర్యటనకు బయల్దేరారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.వియత్నాంతో భారతదేశపు సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.వియత్నాం నాయకులతో వన్-ఆన్-వన్ చర్చల తర్వాత వియత్నాంలోని ఉత్తర హన�