Home » Video Viral
సిరాజ్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న సిరాజ్.. ఒక్క అడుగు వెనక్కు వేశాడు. ఆ అడుగు కాస్త ..
మూడోరోజు చివరి ఓవర్లో సిరాజ్ వేసిన అద్భుత బంతికి క్రాలీ ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది...
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. అలాంటింది ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో ..
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాట్తోనూ బాల్తోనూ అదరగొడుతున్నాడు. తాజాగా.. ఓవల్ మైదానంలోనూ ఆఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు..
మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్తో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న జో రూట్ను ఔట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పొచ్చు.
శ్రీలంకకు చెందిన అంపైర్ కుమార ధర్మసేన చేసిన సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రెండో సెషన్ ఆరంభంలోనే లేని పరుగుకు ప్రయత్నం చేసి శుభ్మన్ గిల్ రనౌట్గా పెవిలియన్ బాటపట్టాడు.
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మైదానం చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మీరట్ ప్రభుత్వ ఆస్పత్రిలో 30ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు.
మూడోరోజు ఆట ప్రారంభమైన సమయం నుంచి ఇంగ్లాండ్ జట్టుదే పైచేయిగా కొనసాగింది. అయితే, లంచ్ తరువాత వాషింగ్టన్ సుందర్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసి భారత్ను పోటీలోకి తీసుకొచ్చాడు.