Home » Video Viral
ముంబై, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్ లపైకి వర్షపు నీరు చేరింది.
కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్లో ఉన్నాడు. 13 మ్యాచుల్లో 661 పరుగులు బాది రన్ చార్ట్లో అగ్రస్థానంలో ఉన్నాడు.
Mallareddy : మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మధ్య మంచి స్నేహం ఉంది. గ్రౌండ్ లోనే కాకుండా డ్రెస్సింగ్ రూంలో కూడా రోహిత్ శర్మ తోటి ప్లేయర్స్ తో జోకులు వేస్తూ సరదాగా ఉంటాడు.
తాండూరు ప్రాంతంలో ఓ రైతు ఎండ్లపై సామాన్లు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బండి చక్రం ఊడిపడిపోయింది. దానిని బండికి తిరిగి అమర్చేందుకు
టికెట్ వచ్చిన విషయం తెలియగానే బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా ఆనందంతో డాన్స్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
హార్ధిక్ పాండ్యా ముంబై జట్టు పగ్గాలు చేపట్టిన తరువాత తొలి మ్యాచ్ ఆదివారం ఆడింది. ఈ మ్యాచ్ ప్రారంభమైన దగ్గర నుంచి స్టేడియంలో ..
విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.
చెపాక్ స్టేడియంలో జట్టు ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ పాల్గొన్నాడు. అంతకుముందు.. స్టేడియంకు వచ్చే సమయంలో ....
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన స్వస్థలం రాంచీలోని ఓ దేవాలయాన్ని సందర్శించారు. తోమర్ లోని మా దేవరీ ఆలయానికి చేరుకొని దుర్గాదేవికి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.