Home » Video Viral
తిరుచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల ఏడు బంగారం బిస్కెట్లు, 94 గ్రాములు బంగారు ఆభరణాలను కస్ట్సమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం న్యూ హాంప్ షైర్ లోని డెర్రీలో ఓ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. పలు విషయాలపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ వేదికపై ప్రసంగం అనంతరం
రాంచిలో ట్రెయినింగ్ సెషన్ పూర్తి చేసుకున్న ధోనీ తన నివాసానికి బయలుదేరాడు. ఈ క్రమంలో యువ క్రికెటర్ కోరిక మేరకు అతడిని..
దాదాపు 5 గంటలుగా తమ ప్రాణాలు గాల్లోనే ఉన్నాయని అందులోని వ్యక్తి చెప్పాడు.
రాంచీలో ఉంటున్న ధోనీ.. బైక్పై తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. దీనిని గమనించిన ఓ అభిమాని సెల్ఫీకోసం ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ప్రాంతంలో ధోనీ కారులో వెళ్తున్నాడు. అతడికి దారి తెలియకపోవడంతో..
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్ -3ని విమానంలో నుంచి ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
రోహిత్ ఔట్ అయిన తరువాత.. క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్ వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ జైస్వాల్తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.
రోడ్లపై ఎంతోమంది నిరాశ్రయుల్ని చూస్తుంటాం. కానీ వారి పట్టించుకునేవారు అరుదుగా కనిపిస్తారు. ఢిల్లీలో ఓ యువతి నిరాశ్రయురాలైన ఓ మహిళతో ఫుట్ పాత్ మీద డ్యాన్స్ చేయడం వైరల్గా మారింది.
నిందితుడు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి తేజ్బాలీ సింగ్ పటేల్ అని తెలిపారు.