-
Home » videos viral
videos viral
మియన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. వీడియోలు వైరల్.. ధాయ్ లాండ్ లో ఎమర్జెన్సీ
మియన్మార్, బ్యాంకాక్ లలో భారీ భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
విమానంలో మంటలు.. రెక్కలపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు .. వీడియోలు వైరల్
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
టీమిండియా గ్రాండ్ విక్టరీ.. కోహ్లీ, అనుష్క శర్మ సంబరాలు వేరేలెవెల్.. తల నిమురుతూ.. గట్టిగా హత్తుకొని.. వీడియోలు వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం తరువాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ..
కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్
భూకంపం కారణంగా జాతీయ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. శాంటాక్రజ్ ప్రాంతంలో బలమైన అలలు సమీపంలో ఉన్న తీర ప్రాంతాల్లోకి చొచ్చుకొని రావొచ్చునని..
తొలిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మనుభాకర్.. పోలింగ్ బూత్ ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్
ఓటింగ్ అనంతరం మనుభాకర్ మీడియాతో మాట్లాడారు. నేను మొదటి సారి ఓటు వేశానని తెలిపారు. ఈ దేశ యువతగా..
ఘనంగా అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం.. వీడియోలు వైరల్.. ఎవరెవరు వచ్చారంటే?
రషీద్ పెళ్లికి అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆడుతున్న అతని సహచర క్రికెటర్లందరూ హాజరయ్యారు. జట్టు వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ పెళ్లిలో ..
హమాస్ చెరలో బందీలుగాఉన్న వారిని ఇజ్రాయెల్ మిలిటరీ ఎలా రక్షించిందో చూశారా.. వీడియోలు వైరల్..
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ.. ఖచ్చితమైన సమాచారంతో రెస్క్యూ మిషన్ కోసం వారాలపాటు ప్రణాళిక రచించడం జరిగిందని, ఆ ప్రణాళిక ప్రకారం
ఈసారి కూడా పాయె..! ఆర్సీబీ ఓటమిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్.. వీడియోలు వైరల్
ఆర్సీబీ ఓటమి తరువాత.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ తో నెటిజన్లు సందడి చేస్తున్నారు. చాలా హ్యాష్ ట్యాగ్ లు నిరంతరం ట్రెండింగ్ లో ఉన్నాయి.
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఇంత చెత్త మైదానంలో జరుగుతుందా? వీడియోలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే ..
భారత్ జట్టు తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. రెండో మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్ తో తలపడుతుంది.
Life Sentence For Gang Rape : సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
అనంతపురం జిల్లాలో ఏడేళ్ల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముద్దాయిలకు న్యాయమూర్తి ఈరోజు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.