Home » vijaya reddy
అజహర్ ఓ ప్లాన్ ప్రకారం పావులు కదిపి.. విష్ణు వ్యతిరేకులను అంతా తనకు అనుకూలంగా మార్చుకుని జూబ్లీహిల్స్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
పేదలు ఇండ్లు కట్టుకుని ధైర్యంగా నిలబడ్డారంటే పీజేఆర్ వల్లే. ఆయనను నమ్ముకుని ఇతర రాష్ట్రాల వారు లక్షలాది మంది హైదరాబాద్ వచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సొంత పార్టీనే నిలదీసిన నేత ఆయన.
ఖైరతబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటా. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీములు పెట్టామని గొప్పగా చెప్పుకున్నా
పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
పీజేఆర్ కూతురుగా టీఆర్ఎస్ లో ఇమడలేకపోయానని పేర్కొన్నారు. అందరితో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
who will become ghmc mayor: బల్దియా పీఠం అధిరోహించేది ఎవరు? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న వంటి ప్రశ్న ఇదే. ఫిబ్రవరి 13న ఉదయం 11గంటలకు నూతన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించ తలపెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. అదే రోజు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరుగుతుం�
trs activists destroyed bjp state president bandi sanjay car : టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణతో నెక్లెస్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నెక్లెస్ రోడ్డులోని ఒక రెస్టారెంట్ వద్దకు వచ్చిన ఆయన కారు�
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్లో పట్టపగలే తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి హత్య చేశాడు సురేష్ అనే రైతు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన ఈ కేసులో నిందితుడు సురేష్ కూడా చనిపోయాడు. ఎమ్మా�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లాడు. ఆ