Home » vijaya reddy
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయాన్ని సిట్ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్ ల్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో మరి కొందరిని అధుపుల
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని ఓ రైతు పెట్రోలు పోసి సజీవ దహనం చేయగా ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భూవివాదం కారణంగా సురేశ్ అనే రైతు తహశీల్దారు విజయారెడ్డిని సజీవదహనం చేశాడని పోలీసులు చెబుతుంటే.. నిందితుడు సురేశ్ కుటంబసభ్యులు మాత్రం కొత్త కోణం తెరపైకి త�
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై నిందితుడు సురేష్ బంధువులు స్పందించారు. సురేష్ ఇలా చేశాడని తెలిసి తాము షాక్ కి గురయ్యామని సురేష్ తల్లి, చెల్లి,
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. మహిళా ఉద్యోగిని హత్యను ఖండించారు. దారుణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహశీల్దార్ హత్యను మంత్రి ఖండించారు.