Home » Vijaya Shanthi
సినీ ప్రముఖులపై రాజకీయ పార్టీల దృష్టి
బీజేపీ వ్యతిరేక మీడియా తన పైన చెబుతున్నదంతా ఊహాగాన సృష్టిత అవాస్తవం అని విజయశాంతి చెప్పుకొచ్చారు.
వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ పై టాలీవుడ్ లో పూర్తి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని లేడీ మెగాస్టార్ విజయశాంతి కూడా స్పందించింది.
బీజేపీని వీడిన నేతలు పార్టీలోకి తిరిగి రావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రయాణం కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. బీజేపీ మాజీలకు ఆఫర్ ప్రకటించారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్లో ఎదుర్కుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్నారు. తాను కొంతకాలంగా ఎందుకు సైలైంట్గా ఉన్నానో బండి సంజయ్నే అడగాలన్నారు.
కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. నవంబర్ మొదటి వారంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కిషన్రెడ్డితో విజయశాంతి చర్చలు జరపడంతో ఆ
Vijaya Shanthi about Sushant Suicide: బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఈ కేసులో మొట్టమొదటి అరెస్ట్ కూడా చేసింది. ఈ వ్యవహారంపై బాలీవుడ్ మీడియాలో వాడివేడిగా చర్చలు, హి�
వరంగల్ వేదికగా ఏర్పాటు చేసిన సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ జోష్ ఫుల్ గా జరిగింది. మహేశ్ బాబు, రష్మిక మంధాన, విజయ శాంతి, అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, దేవీ శ్రీ ప్రసాద్లంతా ప్రోగ్రాంకు వచ్చి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. విజయశాంతి అభ
బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్లో, విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై టి.త్రివిక్రమరావు నిర్మించిన మాస్ ఎంటర్టైనర్ రౌడీ ఇన్స్పెక్టర్ 1992 మే 7న విడుదలైంది. 2019 మే 7నాటికి ఈ చిత్రం 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..