Home » vijayamma
YSRCP కి కొత్త జోష్ వచ్చింది. ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఎన్నికల్లో జగన్కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు విజయమ్మ. మాట ఇస్తే మడమతిప్పేరకం జగన్ కాదు. వైఎస్ చేసినట్లే జగన్ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు.
వైసీపీ ప్రచారం మరింత హోరెత్తనుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరపున జగన్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. మార్చి 29 శుక్రవారం నుంచి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారానిక�
మేము ప్రచారంలోకి దిగుతున్నాం అంటున్నారు విజయమ్మ, షర్మిల. వైసీపీ తరపున వీరు ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిద్దరూ విడివిడిగా జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం రోజుకు �
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వింత వింతగా మాట్లాడుతున్నారు. ఆయన చేసే వ్యాఖ్యలు జనాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. తెలిసి మాట్లాడుతున్నారో తెలియక