Home » Vijayendra Prasad
తమిళ్ వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ త్వరలో పాన్ ఇండియా రైటర్ విజయంద్ర ప్రసాద్ రాసిన కథలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ నటించిన పలు చిత్రాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి ప్రజాధారణ పొందుతూ వచ్చాయా..........
ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తాజాగా RSS పై సినిమా, సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తాను అంటూ ప్రకటించారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''కొన్నేళ్ల క్రితం వరకు నాకు ఆర్ఎస్ఎస్ గురించి అంతగా తెలీదు. దానిపై అంతగా మంచి అభిప్రాయం కూడా లేదు. కానీ ఆర్ఎస్ఎస్ పై సినిమా తీయమని నా దగ్గరకి కొంతమంది వచ్చినప్పుడు........
నేను రాసిన కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. ఇది కథ కాదు.. నిజం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నా.
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''శివ సినిమా నాటి దర్శకుడు మళ్లీ కనిపించాడు. పది నెలల క్రితం కనబడుట లేదు అనే సినిమా ఫంక్షన్కు నేను అతిధిగా వెళ్ళాను. అదే కార్యక్రమానికి వర్మ కూడా...............
ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కథను అందించిన తన సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్...
ఎన్నో సినిమాలకి కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, భజరంగీ భాయిజాన్, ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలకు స్టోరీస్ అందించి, రైటర్ గా ఇండియా వైడ్ ఫేమస్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ తర్వాత..........
మరో సంచలనానికి సిద్ధమైన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్
టాలీవుడ్ సీనియర్ రచయిత, స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రిగా గుర్తింపును తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు ఎలాంటి కథలను అందిస్తాడో....
తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు.