Home » Vijayendra Prasad
కిచ్చ సుదీప్ హీరోగా కన్నడ ప్రముఖ డైరెక్టర్ R చంద్రు ఈ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
అసలు సినిమా వర్క్ ఏం మొదలుపెట్టకపోయినా జస్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని అనౌన్స్ చేయడంతోనే SSMB29 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయంగా రాజమౌళి తదుపరి చిత్రంపై ఎంతో ఆసక్తి నెలకొంది. జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉండనుందని ఇప్పటికే తెలియజేశారు.
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో మహేష్ బాబుతో చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో 'టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023' అనే వేడుకలు దుబాయ్లో నిర్వహిస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ
తాజాగా విజయేంద్రవర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్-రాజమౌళి సినిమా కథ మీద చర్చలు ఇంకా నడుస్తున్నాయి. స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు. గ్లోబల్ అడ్వెంచరస్ సినిమా ఇది. సాహసాలు ఉంటాయి. అలాగే ఈ సినిమాకి..............
విజయేంద్రప్రసాద్ ఆన్సర్కు అవాక్కయిన నటులు
గాంధీని విమర్శించే ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. గాంధీనే తనకి స్ఫూర్తి అంటూ వెల్లడిస్తున్నాడు. 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలు ఆదివారం గోవాలో ఘనంగా మొదలయ్యాయి. కాగా ఈ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ రైటర్ �
భారతదేశపు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తాజా చిత్రం “RRR” విజయంతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాను ఆస్కార్కి తీసుకెళ్లేందుకు.. అమెరికాలో పర్యటిస్తూ, పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు హాజరవుతున్నాడు. ఇక రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబ�
ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.. ''టాలీవుడ్ హబ్ ను ఏర్పాటు చేయాలి. దీనికి దక్షిణ భారత చలచిత్ర ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణలను ఆహ్వానించి ఒక మహత్తరమైన సభ..............