Home » Village
ప్రియుడి కోసం ఓ యువతి ఏకంగా గ్రామాన్ని అంథకారం చేసింది. అసలు విషయం తెలిసి గ్రామస్తులంతా ఏం చేశారంటే..
మాన్యుఫ్యాక్చరింగ్ మందగించడం, ఐటీ సెక్టర్ బలహీనపడటం ఈ సమస్యకు కారణాలని చెప్తున్నారు. కమ్యూనిస్ట్ యూత్ లీగ్ గత నెలలో యువ గ్రాడ్యుయేట్లను హెచ్చరించింది. ఫ్యాక్టరీలలో స్క్రూలను బిగించడానికి నిరాకరించేవారిపై మండిపడింది. సూట్లు విప్పేసి, చొక
ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త అల్లుడు ఇంటికి వస్తే.. అత్తామామలు, బంధువులు ఎంతో మర్యాదగా చూసుకుంటారు. అల్లుడికి పలురకాల వంటకాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. సరదాగా గ్రామంలో తిప్పుతూ ఊరి విశేషాలను వివరిస్తారు. కానీ మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా విడా గ్రామంలో మాత�
అటవీ ప్రాంతంలో విసిరేసినట్లుండే ఈ ఊరికి ఇప్పటివరకు కరెంటు లేదు. దశాబ్దాలుగా ఈ ఊరి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె స్వగ్రామం ఉన్నట్లుండి వార్తల్లో నిలిచింది.
మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే గ్రామంలో సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.
అయితే కరెంట్ లేకుండా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకున్న ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం తన గర్ల్ఫ్రెండ్ని చీకటిలో కలిసేందుకు మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
మృతదేహాన్ని తరలించేందుకు రూల్స్ ఒప్పుకోవని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించలేని ఆర్థిక పరిస్థితి లేక.... చివరికి బైక్పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాడు.
నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య.. కరోనాకు నాటు మందుతో ఫేమస్ అతను మరో వివాదంలో చిక్కుకున్నారు.
ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేసి మారుమూల గ్రామ ప్రజలకు వ్యాక్సిన్ వేసారు ఓ మహిళా ఆరోగ్య కార్యకర్త. కేంద్ర ఆరోగ్యం మంత్రి పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.