Home » Village
నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
బోధన్ : సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉండే అమల తనదైన శైలిలో చెత్తను శుద్ధి చేశారు. ఓ శుభకార్యానికి వెళ్లిన అమల డ్రైనేజీలోని చెత్తను చూసి చీపురు పట్టుకుని దాన్ని క్లీన్ చేశారు. ఆమె అలా క్లీన్ చేస్తుంటే స్థానికులంతా ఆశ్చర్యపోయారు. �
మాఫీ డవ్ : కొన్ని ప్రాంతాలలో ఉండే వింత వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. టెక్నాలజీ రోజు రోజుకీ అభివృద్ది చెందుతున్న తరుణంలో కూడా ఇటువంటి ఆచారాలు కొనసాగిస్తుండటం గమనించాల్సిన విషయం. భూమిమీద జరిగే చిన్న వి�
రాయచూరు: ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. అసలే రెండు కుటుంబాల మధ్యా గతం నుంచి గొడవలు జరుగుతున్న క్రమంలో వారి వైరానికి ఓ కోడి మరింత అగ్గి రాజేసింది. దీంతో నానా రచ్చ అయిపోయింది. ఇది రాయచూరి యరగ
అంగవైకల్యాన్ని అధిగమించి రికార్డులు..అద్భుతాలు సృష్టించే మనుషులు ఎందరో. తమకున్న లోపానికి కృంగిపోకుండా పలు రికార్డులు క్రియేట్ చేసేవారిని మనం చాలామందిని చూసుంటాం. కానీ జంతువుల్లో కూడా అంతటి పట్టుదల ఉందని నిరూపించింది ఓ బుజ్జి మేకపిల్ల. �
హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో మార్చి 20, 2019న 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు NDRF, సైన్యం, స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం(మార�
బోధన్ : రంగుల కేళీ హోలీ పండుగ అంటు అందరు రంగులు జల్లుకుంటారు. ఈ హోలీ పండుగ ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి జరుపుకుంటారు. ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో రాధా, కృష్ణుడు, విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపించిన తరువాత హోళీ వేడుకలు ప్రారంభిస్తార�
ఉదయం ఆరు దాటితే వెలుతురు రావడం…మధ్యాహ్నం దాటిన తరువాత సాయంత్రం రావడం…6 గంటలు దాటితే చీకటి పడడం కామన్. అయితే..ఓ గ్రామంలో అలా జరగదు. సాయంత్రం 4గంటలు దాటిందంటే చాలు..గ్రామాల్లోని ఇళ్లల్లో లైట్లు, దీపాలు వెలుగుతుంటాయి. ఎందుకంటే అప్పటికే చీక
ఎన్డీఆర్ఎఫ్ అధికారుల శ్రమ ఫలించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా పూణే జిల్లా అంబేగావ్ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు బిల్ ను ఎన్డీఆర్ ఎప్ అధికారులు ఎట్టకేలకు రక్షించారు. ఫిబ్రవరి 20 సాయంత్రం ఇంటికి సమీపంలోని పొలంలో ఆడుకుంట
కుప్పం సరిహద్దు…తమిళనాడు రాష్ట్రం..కృష్ణగిరి జిల్లాలోని మదగొండపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జల్లికట్టు పోటీలకు అనుమతి లేదని చెప్పడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కితగ్గని గ్రామస్తులపై పోలీసులు లాఠ