Home » Village
బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపిల్లల మధ్య జరిగిన ఓ గొడవ దారుణ ఘటనకు దారి తీసింది. ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్లోని వైశాలి జిల్లా వైశాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ద�
అంతులేని అభిమానం..ప్రేమ. రాజకీయ నేతలైనా..సినిమా నటులైనా తమిళ ప్రజలు ఒక్కసారి ఆరాధించటం ప్రారంభించారంటే ఎన్నటికీ మరచిపోరు.గుండెల్లో గుడి కట్టి భగవంతుడిగా భావిస్తారు. ఆరాధిస్తారు. తమిళనాడు ప్రజలు నేతలపైనా..నటులపైనా వ్యక్త పరిచే ప్రేమాభ
కొన్ని కొన్ని ఘటనలు వింటే నవ్వొస్తుంది. నిజమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. నిజమని తెలుసుకుంటే మాత్రం ఇదే వింతరా బాబూ అన్పిస్తుంది. గొర్రెలకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన వార్త. ఏంటి గొర్రెలకు స్కూల్లో అడ్మిషనా? అవేమన్నా చదువుకుంటాయా? చదువుకుని ఉద�
ఒకప్పుడు టూవీలర్ కొనుక్కోవాలంటే ఆలోచించవలసి వచ్చేది.కానీ ఇప్పుడు దాదాపు ప్రతీ ఇంటిలోను టూవీలర్ సర్వసాధారణంగా మారిపోయింది. ఇంకొంచె ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఫోర్ వీలర్ (కారు)కూడా కొనుక్కుంటున్నారు. కానీ మనం ఓ విమానం కొనుక్కోవాలంటే!..హమ్మో..ఊహ�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019) అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించారు.అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె అమేథీ పర్యటన సమయంలో పురబ్ ద్వారా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి�
రాఫెల్..రాఫెల్..రాఫెల్..యుద్ధ విమానాల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందంటు దేశం అంతా మారుమ్రోగిపోయింది. రాహుల్ గాంధీ ఈ రాఫెల్ స్కామ్ పై అధికారిపార్టీపై పార్లమెంట్ లోను..బైటా కూడా విరుచుకుపడ్డారు. అధికార..విపక్షాల మధ్య ఈ రాఫెల్ పై కొన్నాళ్లు మా
సూర్యాపేటలో మరో దొంగ బాబా కలకలం సృష్టించాడు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నాడు. మీ ఇంట్లో బంగారు రాశులు ఉన్నాయనీ..నమ్మిస్తున్నాడు. ఈ మాటలు నమ్మిన కొంతమంది దొంగబాబాకు అడిగినంత ఇచ్చేస్తున్నారు. దీంతో అందినకాడికి �
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా కిలోల కొద్దీ బంగారం. చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదో నిధి రాశి పోసినట్లుగా కిలోల కొద్దీ బంగారు నాణాలు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.
"అభివృద్ధి చెందుతున్న భారత్" చిన్నతనం నుంచి ఈ పదం మనం వింటూనే ఉన్నాం.ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.పాలకులు మారారు.