Home » Village
ఒడిశా కలహండి జిల్లాలోని బిజ్మారా గ్రామంలో ఓ గడ్డివాములో మంటలు చెలరేగి..అక్కడే ఆడుకుంటున్నా ముగ్గురు బాలికలు సజీవ దహనమైపోయారు. శనివారం (నవంబర్ 31) జరిగిన ఈ దుర్ఘటనలో చనిపోయిన బాలికలు నాలుగు ఐదు సంవత్సరాల వారే. వారిలో డీజీ, రోజీ అనే ఇద్దరు చిన�
ఓ మహిళా సర్పంచ్ విచిత్ర నిరసన చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తు ఆమె చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. తన నిరసన వినూత్నంగా వ్యక్తం చేసింది. కాస్తంత భయపెట్టేలా..ఇంకాస్త ఆశ్చర్యం కలిగించే మహిళా సర్పంచ్ చ�
అన్యాయానికి గురైన మహిళపై దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు వృద్ధులు. ఆదుకుంటారని ఆశపడి నమ్మిన ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఈ దారుణ ఘటన గుజరాత్ లోని బనాస్ కంతా జిల్లాలో చోటుచేసుకుంది. ధర్నాల్ గ్రామానికి చెందిన బాధితురాలి వయస్సు 50 ఏళ్లు. ఆమె �
ఆ ఊరంతా నీరే..వర్షాలు పడలేదు..వరదలూ రాలేదు. కానీ ఆ ఊరు నిండా నీరు నిండిపోయింది. కారణం..ఈ ఊరిలోఉన్న 71 ఎకరాల చేపల చెరువుకు గండి పడింది. దీంతో కట్టలు తెంచుకున్న నీరు గ్రామాన్ని నింపేసింది. కృష్ణా జిల్లా మండలవల్ల మండలం నాగభూణంపురం గ్రామంలో అన్ని వీధ
చైనాలో కనిపించిన ఓ చేప అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ చేప వీడియో వైరల్ గా మారింది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఓ చేప ఇంత హాట్ టాపిక్
మరుగు దొడ్డికి పూజలు..ఇది ఎక్కడన్నా చూశామా? కనీసం విన్నామా? భక్తి ఉండటం మంచిదే కానీ అది మూఢత్వం కాకూడదు.అటువంటి మూఢత్వమే టాయ్ లెట్ కు దణ్ణాలు పెట్టుకోవటం. తాము రోజు దణ్ణం పెట్టుకునేది ఓ టాయ్ లెట్ కు అని తెలుసుకుని సిగ్గుపడ్డారు క
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అన్నట్లుగా మారింది ఓ మేక పరిస్థితి. ఇరుగు పొరుగు వారు పడిన గొడవలో మేక గాయపడింది. దీంతో మేకను పెంచుకునే యువకుడు అంబులెన్స్ కు ఫోన్ చేసిన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్�
ఓ ఎలుక కొంపను తగులబెట్టేసిన విచిత్ర వెలుగులోకి వచ్చింది. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక చేసిన నిర్వాకంతో రెండు అంతస్థుల ఇల్లు కాస్తా కాలిపోయింది. ఈ ఘటన యూపీ బరెలీ పట్టణంలోని సుభాష్ నగర్ లో చోటుచేసుకోగా..ఇంటి యజమానితో పాటు అతని కుమారుడు గాయాలపాలయ�
వాన రాకడ ప్రాణం పోకడ తెలీదంటారు పెద్దలు. వాన వస్తుందని అంచనా వేయొచ్చు. కానీ ప్రాణం ఏ క్షణాన పోతుందో మాత్రం చెప్పలేం. ఇటువంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం వెలకట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..విధుల్లో రోజులాగనే 56 ఏళ్ల హ�
ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. పలు కారణాలతో 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. నవంబర్ 10 �