Home » Village
విజయనగరంలోని ఓ గ్రామంలో 27 పాజిటివ్ కేసులు నమోదై కలకలం రేపుతుంది. దీంతో గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇటీవల ముత్తాయివలస గ్రామంలో జరిగిన శుభకార్యానికి విజయనగరానికి చెందిన ఓ కుటుంబం వచ్చింది. అందులో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన�
చిత్తూరు జిల్లాలోని నగరి మండలం ముడిపల్లి గ్రామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠ భూమిని చదును చేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఆ పనులను స్థానిక గిరి నాయుడు కుటుంబం అడ్డుకుంది. చాలా ఏళ్లుగా ఆ భూమిని తమ ఆధీనంలో ఉందన
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం దగ్గర కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండిపడింది. దీంతో జలాశయం నుంచి భారీగా బయటకు వచ్చిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. మంగళవారం(జూన్ 30,2020) ఉదయం 7 గంటల ప్రాంతంలో కా�
కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కలబుర్గిలోన�
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
వాడో దొంగ స్వామి. వయసు 48 ఏళ్లు. తన మాయ మాటలతో 18 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన నిజ
తాము కోరిన భూమి ఇవ్వలేదని గ్రామంలోని ఆరు ఉమ్మడి కుటుంబాలను పెద్దలు వెలివేశారు. అక్కడితో ఊరుకోలేదు. వారి ఇళ్ల చుట్టూ ఇనుమ కంచెలు కట్టేశారు. ఆ కంచె దాటి వాళ్లు బైటకు రాకూడదని ఆంక్షలు పెట్టారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ దారుణ ఘటన ఏపీలోని చిత్తూరు �
రాజధాని అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. దీంట్లో భాగంగా మందడంలో మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేటి 17 రోజులుగా మహిళలు తమ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నా చేస్తున్న మహిళల్ని అడ్డుకున్నారు. దీంతో మ�
అత్తింటి మందే అల్లుడు మృతి చెందాడు. మంటల్లో కాలిపోతు మృతి చెందాడు. యాదాద్రి జిల్లా..రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్తగారి ఇంటిముందే అల్లుడు కొల్లూరి నరేశ్ చనిపోయాడు. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదనీ..అత్తిం�
కష్టపడి పనిచేశాను..నా కూలి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగిన పాపానికి జేసీబీతో తొక్కించి అంత్యం దారుణంగా చంపేసిన ఘటన యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణంగా స్థానికంగా కలకలం సృష్టించింది. రాణీగంజ్ కైథె�