Home » Village
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఫైన్ కట్టాలి.. జైలుకి వెళ్లాలి. ఇదే మనకు తెలిసింది. అక్కడ మాత్రం సీన్ రివర్స్. తాగి దొరికితే పార్టీ ఇవ్వాలి. అలాంటి ఇలాంటి పార్టీ కాదండీ అదీ.. భారీ ఎత్తున ఉంటుంది. అక్షరాల 25వేల రూపాయలు ఖర్చు చేయాలి. అందరికీ మటన్, వీట�
ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక పోలీస్ అధ�
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చదివిస్తే..నేడు ఆయన కొడుకు జగన్..తమకు ఉద్యోగాలు ఇచ్చారని నూతనంగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులు కొనియాడారు. అక్టోబర్ 2వ తేదీ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని కరపలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా సచివా
గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన కార్యరూపం దాల్చుతోంది. జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రామ సచివాలయాలు అక్టోబర్ 02 నుంచి ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా దాదాపు ఐదు వందల సేవలను ప్రజలకు అందించనుం
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటకు నిలువెత్తు నిదర్శనం సబర్మతీ ఆశ్రమం. . గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది సబర్మతీ ఆశ్రమం. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర సబర్మతీ ఆశ్రమం సొంతం. రైతే దేశానికి వెన్నెము�
ఆ ఊళ్లో అసలు కరెంట్ లేదు. చీకటి బతుకులే. రాత్రి పూట చీకట్లోనే వంట చేసుకోవాలి. పిల్లలంతా రాత్రి వేళల్లో నూనె దీపాలతోనే చదువుకోవాలి.
భారత రాజ్యంగకర్త భీమ్ రావు రాంజీ అంబేద్కర్కు ఉత్తరప్రదేశ్లో అవమానం జరిగింది. సహారాన్ పూర్ ఘున్నా గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం తల, కుడిచేతిని విరిచేశారు. దీంతో ద�
బిడ్డకు జన్మనివ్వటం మహిళకు పునర్జన్మలాంటిది. అటువంటి పరిస్థితుల్లో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఓ గర్భిణీని హాస్పిటల్ కు తరలించేందుకు డోలీ కట్టి తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటువంటి ఘటనలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. జర�
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగుల పోస్టుల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షలు 2019, ఆగస్టు 01 ఆదివారం నుంచి స్టార్ట్ కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 26న మొత్తం లక్షా 26 వేల 728 పోస్టుల భర్తీకి నోటిఫికే�
మసీదుల్లో వినాయక చవితి ఉత్సవాలు. వినటానికి ఇది నమ్మశక్యంగా ఉండదు. కానీ ఎన్నో ఏళ్లనుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..మతసామరస్యాన్ని ప్రతీకలు నిలుస్తున్నాయి భారత్ దేశంలోని పలు ప్రాంతాలు. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని గొట్లీ మసీదులో ప్రతీ వ�