Home » villupuram
మిళనాడుకు చెందిన రాజ్యసభ ఎంపీ, డీఎంకే రాజకీయ నాయకుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్యాగుల్లో తీసుకెళ్తున్న టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కొడుకు స్పాట్ లోనే చనిపోయారు.
రోజు గుళ్లకు, ఆశ్రమాలకు వెళ్తోందని, ఇంట్లో పనులు పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో భార్యను కొట్టి చంపేశాడో ఓ భర్త.
ప్రేమించిన ప్రియుడు బిజీగా ఉండటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఎరేంజ్ చేసింది ప్రియురాలు. కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు చెప్పిన టైం కు రాలేక పోయాడు. మనస్తాపం చెందిన ప్రియురాలు సూసైడ్ చేసుకుంది. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శరణ్య(22) �
మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని… బ్లాక్ మెయిల్ చేసిన మహిళ చివరికి ఆ బాలుడి చేతిలో కన్నుమూసిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. జనవరి 14న జరిగిన ఈహత్యకేసులో నిందితుడు 15 ఏళ్ల బాలుడని తేలటంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు విచారణ�
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని పెద్దలు సామెత చెపుతుంటారు. అక్రమ సంబంధాలకు అలవాటు పడిన కానిస్టేబుల్ ని చివరికి అతడి ప్రియిరాలే పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకి వెళితే …తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వెంకటేష్(31
సకాలంలో వైద్యం అందక 65ఏళ్ల గిరిజన వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో జరిగింది. తన బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చ�
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) మృతి చెందారు. శనివారం(ఫిబ్రవరి-23-2019) తెల్లవారుజామున 4.35గంటలకు