Home » Violations
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (DoT) టెలికామ్ మార్కెటర్స్కు కొత్త నిబంధనలు ఇష్యూ చేసింది. 50కు మించి నిబంధనలు అతిక్రమించి మెసేజ్ లేదా కాల్ చేస్తే రూ.10వేలు ఫైన్ కట్టాలని అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది.
యుద్ధం. ప్రాణ, ఆస్తి నష్టాలే కాదు. యుద్ధ జరిగే దేశాల్లో బాలల బంగారు భవిష్యత్తులను నిర్ధాక్ష్యిణ్యంగా కాలరాసేస్తుంది. చిన్నారుల జీవితాలను ఛిద్రంచేసేస్తుంది. అలా యుద్ధం సంక్షోభం కారణంగా వేలాదిమంది చిన్నారుల జీవితాలు ఛిద్రమైపోయాయని ఐక్యరాజ
భారత్-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే న
కరీంనగర్లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చారు. 24 గంటలూ డ్యూటీలోనే ఉంటున్నారు. అసలు కనురెప్ప కూడా వాల్చడం లేదు. కొత్త ట్రాఫిక్ కాప్స్ ను చూసి వాహనదారులు
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త ట్రాఫిక్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు వేస్తున్నారు. రూల్స్ బ్రేక్
రూల్స్ను లైట్ తీసుకుంటే మనీ టైట్ అయిపోతుంది. సెప్టెంబర్ 1నుంచి అమలులోకి రానున్న కొత్త ట్రాఫిక్ రూల్స్ను కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది. కొద్ది రోజుల ముందే భారీగా పెరిగిన ఫైన్లతో పాటు ఫాలో అవ్వాల్సిందేనంటూ రూల్స్ను గుర్తుకు తెస్తున్నా�
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో