Home » Viral Video
దారిన పోతున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతపు వివాహం జరిపించారు కొందరు వ్యక్తులు. యువకుడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తలపై గన్ పెట్టి వివాహం జరిపించారు.
పానీపూరి తినేటప్పుడు ఉల్లిపాయలు లేవన్నాడని ఆ యువతి కోపంతో ఊగిపోయింది. పానీపూరి అమ్మే వ్యక్తితో గొడవకు దిగింది. అతడు నచ్చ చెప్పినా వినిపించుకోలేదు.
పెళ్లిలో ప్రత్యేకంగా నిలవాలనుకున్న కొత్తజంట ఊహించని పరిణామంతో కంగుతింది. జేసీబీ బకెట్ ఒక్కసారిగా కిందకు రావడంతో వధూవరులు డైనింగ్ టేబుల్పై పడిపోయారు
యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. జంతు ప్రేమికురాలైన రష్మీ కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చేందుకు తన వంతుగా సాయం చేసింది.
పామును చూస్తే చాలామంది పరుగులు తీస్తుంటారు. పాము కనపడిన ప్రదేశం వైపు వెళ్లేందుకు కూడా దైర్యం చేయరు. కానీ ఓ మహిళకు మాత్రం పాములంటే అసలు భయం లేదు.
ముంబైలో కార్ లో వెళ్తుంటే ఓ కుర్రాడితో పూరి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఛార్మి షేర్ చేసింది.
కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో పట్టుకోల్పోయి ఓ మహిళ రైలు, ప్లాట్ఫామ్ మధ్యలో పడబోయింది. ఇంతలోనే అక్కడున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ పరుగున వచ్చి మహిళను రక్షించింది.
నిబంధనలు అమలు చేసేది ప్రజల కోసమే కానీ మా కోసం కాదన్నట్టు ఉంది ఈ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తన.
ఇటీవల కాలంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. పెళ్లి మండపంలో వధూవరులు డ్యాన్సులతో ఇరగదీస్తున్నారు. అద్భుతమైన స్టెప్పులతో వావ్ అనిపిస్తున్నారు
సోషల్ మీడియాలో నిత్యం వీడియోలు వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో జంతువుల వీడియోలునెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి.