Home » Viral Video
ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. రోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన వీడియోలకు భిన్నంగా ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ కంపార్ట్మెంట్లోని ప్రయాణికుల్ని సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది.
రెజ్లర్లపై మీడియా ప్రశ్నించినపుడు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తే ఇటు మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మంత్రి పరుగులు పెట్టడం ఎప్పుడూ వినలేదంటూ సెటైర్ వే�
సెల్ ఫోన్ వాడకం పెరిగాక మనుష్యులకు మనుష్యులకు మధ్య అనుబంధాలు తగ్గిపోయాయి. చేతిలో సెల్ ఉంటే చాలు పక్కన ఉన్నవారిని కూడా పట్టించుకోవట్లేదు.. ఇక సెల్ మాయలో పడి ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు.
రైల్వే స్టేషన్లు, మెట్రోలు దాటి.. ఇప్పుడు డ్యాన్సులు రైల్వే ట్రాక్ ఎక్కాయి. రీసెంట్గా రైలు పట్టాలపై ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. యువతి డ్యాన్స్పై నెటిజన్లు మండిపడుతున్నారు.
పాత పాత్ర ఆ పెద్దాయన పాటకు సంగీత వాయిద్యం. పాటలో లీనమై ఆయన పాడుతున్న తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్కి నచ్చిన ఆ పాట.. ఆ పెద్దాయన ఎవరో చదవండి.
సురేష్ పిళ్లై.. సెలబ్రిటీ చెఫ్... ఒకప్పుడు హోటల్లో వెయిటర్గా, టెంపుల్లో క్లీనర్గా, క్యాటరింగ్ బాయ్గా పనిచేశారు. వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ వెళ్లిపోవడమే తనను ఈరోజు ఈ స్ధాయిలో నిలబెట్టింది అంటారాయన. తాజాగా ఓ ఫోటోతో పాటు తన జీవితానికి సంబంధ
కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. సడెన్గా పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. కట్ చేస్తే పెళ్లికూతురు ప్రియుడితో పారిపోయింది. నిజానికి పెళ్లికొడుకు షాకవ్వాలి.. అలా జరగలేదు .. పెళ్లికి వచ్చినవారు షాకయ్యారు. అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే?
ఇప్పుడంతా షార్ట్ హెయిర్ ఫ్యాషన్.. కానీ అక్కడ మహిళల పొడవైన జుట్టు చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకోసం వారి దగ్గర ఓ రహస్య ఫార్ములా ఉందట. ఇక విషయం ఏంటంటే 250 మంది మహిళలు తమ పొడవైన జుట్టుతో లాంగ్ హెయిర్ ఫెస్టివల్ నిర్వహించారు.
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తరలివస్తుంటారు. వచ్చిన వారంతా శిఖరం చుట్టూ వేసుకున్న గుడారాల వద్ద చెత్తా, చెదారాన్ని నింపేస్తున్నారు. దాంతో శిఖరం చుట్టు పక్కల ప్రాంతాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి.
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. అందుకోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. నడిరోడ్డుపై స్నానం చేయడం ఇప్పుడో ట్రెండ్లా ఉంది. . చెన్నైలో ఓ యువకుడు ఇదే పని చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు.