Home » Virat Kohli
ప్రపంచ కప్ జట్టుకు దినేశ్ కార్తీక్ నే ఎందుకు సెలక్టర్లు ఎంపిక చేశారో కెప్టెన్ విరాట్ కోహ్లీ రివీల్ చేశాడు.
2019 సంత్సరానికి గాను సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ను సోమవారం (మే 13)న ప్రకటించారు. ఈ అవార్డ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి..ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. అలాగే మహిళా క్రికెటర్ స్మృతి మందానా కూ�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే టాప్ బ్యాట్స్మెన్లో ఒకడిగా ఎదిగాడు. క్రేజ్ను వాడుకుంటున్న కోహ్లీ వరుసగా యాడ్లతో భారీగా దండుకుంటున్నాడు. ఎడ్వర్టైజ్మెంట్స్తో పాటు సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా కూడా సొమ్ము
కోహ్లీ క్రికెట్లోనే కాదు. ఓటేసిన క్రికెటర్లలోనూ ముందు నిలిచాడు. గుర్గావ్లోని పోలింగ్ బూత్లో తన ఓటు వినియోగించుకున్నాడు. ఈ ఓటేసేందుకు భారీ క్యూలో నిల్చొని ఉన్న వీడియో వైరల్గా మారింది. ఓటేసేందుకు వచ్చిన కోహ్లీని మీడియా ప్రశ్నిస్తున్న�
ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఢిల్లీ జట్టు ఊపందుకుంది. 2018లో గౌతం గంభీర్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్తూ.. సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న శ్రేయాస్ 2019సీజన్లో
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జట్టు వైఫల్యాలు ఎదుర్కొన్నప్పటికీ వ్యక్తిగత రికార్డులలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్లేఆఫ్ రేసుకు అర్హత సాధించకపోవడంతో గ్రూప్ దశలో ఇంకా ఆడేందుకు వీలుంది ఒక్క మ్యాచ్లో మాత్రమే. చిన్నస్వ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ డివిలియర్స్, కోహ్లీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పర్సనల్ మెసేజ్ షేర్ చేసుకున్నారు. ఈ సీజన్లో రాణించలేకపోయమాని ఒప్పుకుంటూ మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం బాగా రాణిస్తామన�
కోహ్లీని దురదృష్టం వెన్నాడుతుందని చెప్పడానికి టాస్ రిజల్ట్లే నిదర్శనం. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి ఆడిన 12 మ్యాచ్లలో 9 టాస్లు ఓడిపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్ని మ్యాచ్లు ఆడింది. ఆదివారం జరిగిన మ్యాచ్కు ముం�
ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేస్తూ.. కోహ్లీ ఓటు వేయలేకపోయాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన భార్యతో కలిసి ముంబైలోని ఓర్లీ ప్రాంతంలో ఓటేయాలని కోహ్లీ మొదట భావించాడు. అందుకోసం ఎలక్షన్ కమిషన్కు ఓటు కోసం దరఖాస్తు కూడా చేసుకున�
సోషల్ మీడియాలో బీభత్సంగా హల్చల్ సృష్టించి పెద్ద ఎత్తున ఓటేయాలంటూ నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. దానికోసం సినిమా, క్రికెట్ సెలబ్రిటీలు కూడా ప్రచారం చేయాలంటూ బాధ్యతలు అప్పగించారు. వారిలో ప్రధానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ�